
ఇప్పటికే గత కొన్ని నెలలుగా విజయవాడలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మూడు నెలలుగా విజయవాడలో నో హెల్మెల్.. నో ఎంట్రీ రూల్ అమలు చేస్తున్నారు. ఆ రూల్స్తో పాటు మరికొన్ని ఆంక్షలు అమల్లోకి తెచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. ఏపీ హైకోర్టు ఆదేశాలతో శనివారం నుంచి వాటిని మరింత స్ట్రిక్ట్గా ఫాలో కాబోతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కేంద్ర మోటార్ వెహికల్ చట్టంలోని 12 రకాల కొత్త నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ రూల్స్ను వాహనదారులు అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధించనున్నట్లు కొత్త సర్క్యులర్ జారీ చేశారు. దానిలో భాగంగా ఏయే రూల్స్కు ఎంతెంత ఫైన్స్ విధించబోతున్నారంటే..?
ఇవి మాత్రమే కాదు.. కారు లేదా బైక్ రేసింగ్లకు పాల్పడితే 5 వేల నుంచి 10 వేల వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుందని విజయవాడ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. వీటిలోని ఏ ఒక్క ట్రాఫిక్ రూల్ వాహనదారులు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి