AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింహాచలం అప్పన్నకు స్వర్ణ సంపెంగలు..!

సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామికి భక్తులు సమర్పించిన విరాళాలతో దేవస్థానం అధికారులు స్వర్ణ సంపెంగలు(బంగారు పువ్వులు) తయారు చేయించారు. దాతలు సమర్పించిన విరాళాలతో మొత్తం 132 స్వర్ణ సంపెంగ పుష్పాలను చేయించారు. దీనికి రూ. 82 లక్షల ఖర్చు అయినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కొత్త స్వర్ణ పుష్పాలతో తొలి పూజను ఈ నెల 17వ తేదీన ఆలయంలో జరిగే నృసింహ జయంతి సందర్భంగా చేయాలని నిర్ణయించారు. అలాగే.. ప్రస్తుతం ఆలయంలో ప్రతి గురు, ఆదివారాల్లో […]

సింహాచలం అప్పన్నకు స్వర్ణ సంపెంగలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 16, 2019 | 12:50 PM

Share

సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామికి భక్తులు సమర్పించిన విరాళాలతో దేవస్థానం అధికారులు స్వర్ణ సంపెంగలు(బంగారు పువ్వులు) తయారు చేయించారు. దాతలు సమర్పించిన విరాళాలతో మొత్తం 132 స్వర్ణ సంపెంగ పుష్పాలను చేయించారు. దీనికి రూ. 82 లక్షల ఖర్చు అయినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కొత్త స్వర్ణ పుష్పాలతో తొలి పూజను ఈ నెల 17వ తేదీన ఆలయంలో జరిగే నృసింహ జయంతి సందర్భంగా చేయాలని నిర్ణయించారు. అలాగే.. ప్రస్తుతం ఆలయంలో ప్రతి గురు, ఆదివారాల్లో స్వర్ణ సంపెంగ పుష్పార్చన నిర్వహిస్తారు.