ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం మరోసారి భేటి.. ఏం జరిగిందంటే.?

ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అయ్యింది..ఈ సమావేశానికి సీఎస్‌ జవహర్‌రెడ్డి, బొత్స, సజ్జల హాజరు అవ్వగా..అటు నలబ్యాడ్జీలతో ఆంధ్రప్రదేశ్‌ జేఏసీ నేతలు హాజరైయ్యారు.. ప్రధానంగా ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై చర్చిస్తున్నారు..అయితే ఈ నెల 27న చలో విజయవాడకు పిలుపునిచ్చింది జేఏసీ..

Follow us

|

Updated on: Feb 23, 2024 | 1:40 PM

ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అయ్యింది..ఈ సమావేశానికి సీఎస్‌ జవహర్‌రెడ్డి, బొత్స, సజ్జల హాజరు అవ్వగా..అటు నలబ్యాడ్జీలతో ఆంధ్రప్రదేశ్‌ జేఏసీ నేతలు హాజరైయ్యారు.. ప్రధానంగా ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై చర్చిస్తున్నారు..అయితే ఈ నెల 27న చలో విజయవాడకు పిలుపునిచ్చింది జేఏసీ..ఇవాళ్టి సమావేశంలో సానూకూలత వస్తే కార్యక్రమాన్ని పునరాలోచిస్తామన్నారు. అయితే ఇప్పటికే చలో విజయవాడకు అనుమతి లేదని ఉద్యోగ సంఘాల నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.. అయితే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, ఐఆర్, ఓపీఎస్ అమలు వంటి ప్రధాన డిమాండ్‌లతో జేఏసీ చలో విజయవాడకు పిలుపు నిచ్చాయి ఉద్యోగ సంఘాలు.. సమావేశానికి వెళ్లే ముందు సజ్జల, బొత్సను కలిసి సచివాలయ సీపీఎస్ సంఘం నేతలు వినతి పత్రాలు అందజేశారు..తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని కోరారు..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్