Payyavula Keshav: జమా ఖర్చులకు సంబంధించి లెక్క తేలడం లేదని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన పయ్యావుల

ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ(పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) ఛైర్మన్ పయ్యావుల కేశవ్.. ఇవాళ (గురువారం) ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను..

Payyavula Keshav: జమా ఖర్చులకు సంబంధించి లెక్క తేలడం లేదని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన పయ్యావుల
Payyavula
Follow us

|

Updated on: Jul 08, 2021 | 8:47 PM

PAC Chairman Payyavula – AP Governor : ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ(పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) ఛైర్మన్ పయ్యావుల కేశవ్.. ఇవాళ (గురువారం) ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. 41 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ జమా ఖర్చులకు సంబంధించి లెక్క తేలడం లేదని కేశవ్.. గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఏ రశీదు లేకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలను ఎలా ఖర్చు చేశారని ఆయన తన లేఖ ద్వారా నిలదీసే ప్రయత్నం చేశారు.

తామేమీ కాకి లెక్కలు చెప్పడం లేదనీ.. కాగ్ రిపోర్టుల ఆధారంగానే మాట్లాడుతున్నామనీ కేశవ్ గవర్నర్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. “ప్రభుత్వ వ్యవస్థల్లో వంద రూపాయలు ఖర్చు చేయాలన్నా వంద సంతకాలు అవసరం.. అలాంటిది వేల కోట్ల రూపాయలను ఎలాంటి బిల్లులు లేకుండా ఎలా ఆమోదిస్తారు.?” అని టీడీపీ సీనియర్ నేత జగన్ సర్కారుని ప్రశ్నించారు.

Read also: KTR: మరోసారి తన మానవతను, మంచి మనసును చాటుకున్న మంత్రి కేటీఆర్

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..