AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక భూ యజమాని నుంచి నలుగురు కౌలుకు తీసుకుంటే..?

ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మాకంగా భావిస్తోన్న వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం అమలులోకి వచ్చింది. వాస్తవానికి మేనిఫెస్టో ప్రకారం 2020లో పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నా.. ఏడాది ముందుగానే అమలు చేస్తున్నామన్నారు సీఎం జగన్‌. రూ. 12,500కు మరో వెయ్యి పెంచి రూ. 13,500 పెట్టుబడి సాయంగా రైతులకు అందజేస్తున్నామని.. జూన్‌లో రూ. 2000 ఇప్పటికే అందించారని.. మరో రూ. 9,500 అక్టోబర్ నెలలో జమచేస్తారని.. మరో రూ. 2000 సంక్రాంతికి అందించనున్నట్లు తెలిపారు. అంతేకాదు మరో […]

ఒక భూ యజమాని నుంచి నలుగురు కౌలుకు తీసుకుంటే..?
Ram Naramaneni
|

Updated on: Oct 15, 2019 | 11:53 PM

Share

ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మాకంగా భావిస్తోన్న వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం అమలులోకి వచ్చింది. వాస్తవానికి మేనిఫెస్టో ప్రకారం 2020లో పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నా.. ఏడాది ముందుగానే అమలు చేస్తున్నామన్నారు సీఎం జగన్‌. రూ. 12,500కు మరో వెయ్యి పెంచి రూ. 13,500 పెట్టుబడి సాయంగా రైతులకు అందజేస్తున్నామని.. జూన్‌లో రూ. 2000 ఇప్పటికే అందించారని.. మరో రూ. 9,500 అక్టోబర్ నెలలో జమచేస్తారని.. మరో రూ. 2000 సంక్రాంతికి అందించనున్నట్లు తెలిపారు. అంతేకాదు మరో 3 లక్షలమంది కౌలు రైతులకు రైతు భరోసాను అందజేస్తామన్నారు.

అయితే కౌలు రైతుల విషయంలో స్కీం యెక్క విధివిధానాలపై రైతుల్లో గందరగోళం నెలకుంది. వీటిపై స్పష్టత తీసుకువచ్చేందుకు టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్..బిగ్ న్యూస్-బిగ్ డిబేట్ వేదికగా కీలక పాయింట్స్ రైజ్ చేశారు. ఒక భూ యజమాని నుంచి..4గురు రైతులు పొలాన్ని బాడిగకు తీసుకుని సాగు చేసుకుంటే..నలుగురికి రైతు బంధు స్కీం వర్తిస్తుందా?..లేక ఒక్కరికే లబ్ధి దక్కుతుందా..? అంటూ రజనీకాంత్…అధికారపక్ష ఎమ్మెల్యే పార్థసారధిని స్ట్రయిట్‌గా క్వచ్ఛన్ చేశారు. ఆ ప్రశ్నకు ఎమ్మెల్యే ఇచ్చిన సమాధానం ఈ దిగువ వీడియోలో..!