ఏపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన ప్రముఖ టీడీపీ నేత.. అమెరికాలో ట్రంప్, రాష్ట్రంలో జగన్..

ఏపీ ప్రభుత్వ పరిపాలనపై తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజారావు అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు.

ఏపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన ప్రముఖ టీడీపీ నేత.. అమెరికాలో ట్రంప్, రాష్ట్రంలో జగన్..
Atchannaidu
Follow us

|

Updated on: Dec 05, 2020 | 9:48 PM

ఏపీ ప్రభుత్వ పరిపాలనపై తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజారావు అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాలో ట్రంప్, రాష్ట్రంలో జగన్ నియంతలుగా వ్యవహరిస్తున్నారిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గురించి మాట్లాడారు.

అసెంబ్లీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏకపక్ష తీర్మానాలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్దం అన్నారు. అంతేకాకుండా బిహార్‌లో అసెంబ్లీ, రాజస్థాన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు, హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు కరోనా సమయంలోనే జరిగాయని, మరి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించేందుకు అడ్డేంటని ప్రశ్నించారు? స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం జగన్ పిరికితనానికి నిదర్శనమన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని, ప్రతిపక్షాలను పట్టించుకోకుండా రాష్ట్రంలో నిరంకుశ పరిపాలనను కొనసాగిస్తున్నారని మండి పడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా తనకు ఇష్టం వచ్చినట్లు పాలన చేస్తూ, ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడుతున్నానని చెప్పడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..