AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oxygen: నేపాల్‌కు భారత్ చేయూత.. ఆక్సిజన్ సరఫరా చేసేందుకు అంగీకారం..

India will provide liquid oxygen to Nepal: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాలా దేశాల్లో ప్రస్తుతం విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లో

Oxygen: నేపాల్‌కు భారత్ చేయూత.. ఆక్సిజన్ సరఫరా చేసేందుకు అంగీకారం..
liquid oxygen
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: May 18, 2021 | 8:41 AM

Share

India will provide liquid oxygen to Nepal: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాలా దేశాల్లో ప్రస్తుతం విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లో కూడా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో ఓ వైపు ఆక్సిజన్, ఆసుపత్రుల్లో మౌలికవసతులు, పలు ఔషధాల కొరత, మరోవైపు వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత్ మరోసారి గొప్పమనసును చాటుకుంది. మన పొరుగు దేశం నేపాల్‌కు ఆక్సిజన్ సరఫరా చేయడానికి అంగీకరించింది. రానున్న 8 నుంచి 10 రోజుల్లో భారత్ నుంచి నేపాల్‌కు లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా జరుగుతుందని నేపాల్‌లోతీ భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుతం నేపాల్‌లో కూడా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేపాల్‌కు భారత్ అండగా ఉంటుందని వినయ్ మోహన్ స్పష్టం చేశారు. ఇప్పటికే నేపాల్‌కు 2 మిలియన్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు పంపినట్లు ఆయన వివరించారు. కాగా.. నేపాల్‌లో సోమవారం 9,198 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో చైనా తమ ప్రజలెవరూ నేపాల్ వెళ్లద్దని ఆంక్షలు విధించింది. కాగా భారత్ ఈ ఏడాది ప్రారంభంలో పలు దేశాలకు వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసి ఉదారత చాటుకున్న విషయం తెలిసిందే. తాజాగా నేపాల్‌కు సాయం చేసేందుకు ముందడుగు వేసింది.

Also Read:

Plasma Therapy: ఐసీఎంఆర్ కీలక నిర్ణయం.. కోవిడ్ చికిత్స నుంచి ప్లాస్మా థెరపి తొలగింపు

నారదా కేసు చల్లారిపోయిందా? బెంగాల్ మంత్రులకు బెయిల్ మంజూరు చేసిన సీబీఐ స్పెషల్ కోర్టు, బీజేపీపై నేతల ఫైర్

Follow Us
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?