అవి పికాసో చిత్రరాజాలు .. అందుకే రూ. 817 కోట్లు పలికాయి.. వీడియో
ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గీసిన 5 చిత్రాలు, రెండు సిరామిక్ వస్తువులకు 109 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 817 కోట్ల ధర పలికింది. ఈ చిత్రాలు 20 ఏళ్లుగా ఓ హోటల్ గదిలో ఉన్నాయి.
ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గీసిన 5 చిత్రాలు, రెండు సిరామిక్ వస్తువులకు 109 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 817 కోట్ల ధర పలికింది. ఈ చిత్రాలు 20 ఏళ్లుగా ఓ హోటల్ గదిలో ఉన్నాయి. అక్టోబర్ 25 పికాసో 140వ జయంతి సందర్భంగా లాస్వేగాస్లోని బెల్లాజియో హోటల్లో సౌత్బే ఆక్షన్ సంస్థ ఈ వేలం నిర్వహించింది. మొత్తం ఐదు చిత్రాలను ఈ వేలంలో విక్రయించారు. ఈ హోటల్లో మరో 12 పికాసో చిత్రాలు కూడా ఉన్నాయి. 1938లో వేసిన ‘వుమెన్ ఇన్ ఏ రెడ్-ఆరెంజ్ ’చిత్రానికి 40.5 మిలియన్ డాలర్ల ధర పలికింది. వాస్తవానికి అంచనావేసిన దాని కంటే 10 మిలియన్ డాలర్లు అదనపు ధర లభించింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Harihara Veeramallu: హరి హర వీరమల్లు సినిమాలో అకీరా..? వీడియో
అద్భుతం నక్షత్రాల జననం.. ఫొటో తీసిన నాసా.. వీడియో
లోయర్ బెర్త్ టికెట్ కన్ఫమ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేయండి.. వీడియో
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్ఫోన్ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
కత్తితో కారు దిగిన మహిళ.. కారు పైకి కోడిగుడ్లు విసిరిన దుండగులు
వచ్చిన పార్సిల్.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ..
పాత స్మార్ట్ఫోన్లలో విలువైన గోల్డ్.. భవిష్యత్ కోసం
కుక్క నాకడంతో ఇన్ఫెక్షన్.. సగం కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ

