ఆపరేషన్ సింధూర్ పై అగ్రదేశాల రియాక్షన్ ఏంటో తెలుసా? వీడియో
ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. బహల్గాం ఘటనకు ప్రతీకార చర్య చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 1 గంట 44 నిమిషాలకు ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పై మిత్రదేశాలకు భారత్ సమాచారం ఇచ్చింది. అమెరికా, యూకే, రష్యా, సౌదీ, యూఏఈ సహా పలు దేశాల ప్రతినిధులతో మాట్లాడారు ఉన్నతాధికారులు. టెర్రర్ క్యాంపులపై దాడికి కారణాలను వివరించింది భారత్.
Follow Us
వైరల్ వీడియోలు
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం
నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..
దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం
అర్థరాత్రి రైడ్తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..

