పుష్కరానికి ఒక్కసారే పూస్తుంది !! పూసిన వెంటనే వాడిపోతుంది !!
ప్రకృతిలో అరుదైనవి ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ఒక అరుదైన పుష్పం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ పువ్వు కేవలం భారత దేశంలో మాత్రమే కనిపిస్తుంది.
ప్రకృతిలో అరుదైనవి ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ఒక అరుదైన పుష్పం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ పువ్వు కేవలం భారత దేశంలో మాత్రమే కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మరెక్కడా ఈ పుష్పానికి సంబంధించిన మొక్కలు మరెక్కడా కనిపించవు. అంతటి అరుదైన ఈ పుష్పం పుష్కరానికి ఒక్కసారే పూస్తుంది. ఇది పూసిన వెంటనే వాడిపోతుంది. ఒకసారి పువ్వు వాడిపోయిన తర్వాత మళ్లీ పూయడానికి 12 ఏళ్లు పడుతుంది. సాధారణంగా నీలకురింజి ఆగస్టు నుండి అక్టోబర్ వరకు మాత్రమే పూస్తుంది. ఈ కేరళలో వికసించిన ఈ పుష్పం మళ్లీ 2033 సంవత్సరంలో కనిపిస్తుంది. నీలకురింజి పూలను కేరళలోని ఇడుక్కి జిల్లాలో పండిస్తారు. నీలకురింజి మామూలు పువ్వు కాదు. చాలా అరుదైన పుష్పం. ఈ పూలను చూడాలంటే 12 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది. నీలకురింజి ఒక మోనోకార్పిక్ మొక్క. నీలకురింజి ప్రధానంగా కేరళలో వికసిస్తుంది.
Also Watch:
ఈ ఆలయంలో మద్యమే ప్రసాదం !! వెలుగులోకి వెరైటీ జాతర !!
కుక్కకు ఆ పేరు ఎందుకు పెట్టావ్ ?? మహిళపై నెటిజన్లు ఫైర్ !!
ఈ ఫుడ్ డెలివరీ బాయ్ చేసిన పనికి అంతా షాక్ !! ఏం జరిగిందంటే ??
Viral Video: మేకతో ఫైట్ చేశాడు !! ఇంతకీ గెలుపు ఎవరిదో తెలుసా ??
Viral Video: ఈ దోశను మీరెప్పుడూ టేస్ట్ చేసుండరు !!
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..
స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

