పుష్కరానికి ఒక్కసారే పూస్తుంది !! పూసిన వెంటనే వాడిపోతుంది !!
ప్రకృతిలో అరుదైనవి ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ఒక అరుదైన పుష్పం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ పువ్వు కేవలం భారత దేశంలో మాత్రమే కనిపిస్తుంది.
ప్రకృతిలో అరుదైనవి ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ఒక అరుదైన పుష్పం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ పువ్వు కేవలం భారత దేశంలో మాత్రమే కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మరెక్కడా ఈ పుష్పానికి సంబంధించిన మొక్కలు మరెక్కడా కనిపించవు. అంతటి అరుదైన ఈ పుష్పం పుష్కరానికి ఒక్కసారే పూస్తుంది. ఇది పూసిన వెంటనే వాడిపోతుంది. ఒకసారి పువ్వు వాడిపోయిన తర్వాత మళ్లీ పూయడానికి 12 ఏళ్లు పడుతుంది. సాధారణంగా నీలకురింజి ఆగస్టు నుండి అక్టోబర్ వరకు మాత్రమే పూస్తుంది. ఈ కేరళలో వికసించిన ఈ పుష్పం మళ్లీ 2033 సంవత్సరంలో కనిపిస్తుంది. నీలకురింజి పూలను కేరళలోని ఇడుక్కి జిల్లాలో పండిస్తారు. నీలకురింజి మామూలు పువ్వు కాదు. చాలా అరుదైన పుష్పం. ఈ పూలను చూడాలంటే 12 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది. నీలకురింజి ఒక మోనోకార్పిక్ మొక్క. నీలకురింజి ప్రధానంగా కేరళలో వికసిస్తుంది.
Also Watch:
ఈ ఆలయంలో మద్యమే ప్రసాదం !! వెలుగులోకి వెరైటీ జాతర !!
కుక్కకు ఆ పేరు ఎందుకు పెట్టావ్ ?? మహిళపై నెటిజన్లు ఫైర్ !!
ఈ ఫుడ్ డెలివరీ బాయ్ చేసిన పనికి అంతా షాక్ !! ఏం జరిగిందంటే ??
Viral Video: మేకతో ఫైట్ చేశాడు !! ఇంతకీ గెలుపు ఎవరిదో తెలుసా ??
Viral Video: ఈ దోశను మీరెప్పుడూ టేస్ట్ చేసుండరు !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు

