అర్థరాత్రి ఓ జంటను దోచుకోబోయిన దుండగులు.. చివరికి ??
ఈ మధ్య రోడ్డు మీద ఎవరైన ఒంటరిగా కనిపిస్తే చాలు.. దుండగులు వారిని బెదిరించి వాళ్ల వద్ద ఉన్న డబ్బులు, బంగారాన్ని దోచుకెళ్తున్నారు. ఇవ్వకపోతే కత్తులు, తుపాకులతో భయపెడతారు. ఇక చేసేది లేక బాధితులు వారు అడిగినవి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి ఘటనే ఒకటి ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఈ మధ్య రోడ్డు మీద ఎవరైన ఒంటరిగా కనిపిస్తే చాలు.. దుండగులు వారిని బెదిరించి వాళ్ల వద్ద ఉన్న డబ్బులు, బంగారాన్ని దోచుకెళ్తున్నారు. ఇవ్వకపోతే కత్తులు, తుపాకులతో భయపెడతారు. ఇక చేసేది లేక బాధితులు వారు అడిగినవి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి ఘటనే ఒకటి ఢిల్లీలో చోటుచేసుకుంది. అర్థరాత్రి పూట నడిరోడ్డుపై వెళ్తున్న ఓ జంటను చూసి ఇద్దరు దుండగులు వాళ్ల దగ్గర డబ్బు, నగలు దోచుకునేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్ల పరిస్థితిని చూసి వారే ఖంగు తిన్నారు. అసలేం జరిగిందంటే.. ఢిల్లీలో రాత్రిపూట రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ జంటను ఇద్దరు వ్యక్తులు తుపాకితో బెదిరించారు. వారి వద్ద ఉన్న డబ్బు, నగలు ఇచ్చేయాలని లేకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. వాళ్ల జేబులు చెక్ చేశారు. కానీ వారి దగ్గర ఆ దుండగులకు కేవలం 20 రూపాయలు మాత్రమే దొరికాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్యూటీ టైం అయిపోయిందని విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలట్స్
Pawan Kalyan: జ్వరంలోనే.. తగ్గని స్వరం దటీజ్ పవన్
Adipurush: ఇక ఓటీటీలో ఆదిపురుష్.. సందడి షురూ..
Rakesh Master: కన్నీళ్లు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ చివరి వీడియో..
Tamanna: ‘ఛీ ఇంత దిగజారాలా..’ తమన్నా పై విరుచుకుపడుతున్న జనం
బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు
తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు
ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్
బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!
పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!
కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే..
శ్మశానంలో మండుతున్న చితుల మధ్య "హోలీ' ఎక్కడంటే..

