అర్థరాత్రి ఓ జంటను దోచుకోబోయిన దుండగులు.. చివరికి ??
ఈ మధ్య రోడ్డు మీద ఎవరైన ఒంటరిగా కనిపిస్తే చాలు.. దుండగులు వారిని బెదిరించి వాళ్ల వద్ద ఉన్న డబ్బులు, బంగారాన్ని దోచుకెళ్తున్నారు. ఇవ్వకపోతే కత్తులు, తుపాకులతో భయపెడతారు. ఇక చేసేది లేక బాధితులు వారు అడిగినవి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి ఘటనే ఒకటి ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఈ మధ్య రోడ్డు మీద ఎవరైన ఒంటరిగా కనిపిస్తే చాలు.. దుండగులు వారిని బెదిరించి వాళ్ల వద్ద ఉన్న డబ్బులు, బంగారాన్ని దోచుకెళ్తున్నారు. ఇవ్వకపోతే కత్తులు, తుపాకులతో భయపెడతారు. ఇక చేసేది లేక బాధితులు వారు అడిగినవి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి ఘటనే ఒకటి ఢిల్లీలో చోటుచేసుకుంది. అర్థరాత్రి పూట నడిరోడ్డుపై వెళ్తున్న ఓ జంటను చూసి ఇద్దరు దుండగులు వాళ్ల దగ్గర డబ్బు, నగలు దోచుకునేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్ల పరిస్థితిని చూసి వారే ఖంగు తిన్నారు. అసలేం జరిగిందంటే.. ఢిల్లీలో రాత్రిపూట రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ జంటను ఇద్దరు వ్యక్తులు తుపాకితో బెదిరించారు. వారి వద్ద ఉన్న డబ్బు, నగలు ఇచ్చేయాలని లేకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. వాళ్ల జేబులు చెక్ చేశారు. కానీ వారి దగ్గర ఆ దుండగులకు కేవలం 20 రూపాయలు మాత్రమే దొరికాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్యూటీ టైం అయిపోయిందని విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలట్స్
Pawan Kalyan: జ్వరంలోనే.. తగ్గని స్వరం దటీజ్ పవన్
Adipurush: ఇక ఓటీటీలో ఆదిపురుష్.. సందడి షురూ..
Rakesh Master: కన్నీళ్లు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ చివరి వీడియో..
Tamanna: ‘ఛీ ఇంత దిగజారాలా..’ తమన్నా పై విరుచుకుపడుతున్న జనం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

