Ram Mandir: అట్టముక్కలతో రామమందిరం.. రాముడిపై భక్తిని చాటుకున్న ఆర్ఎంపీ.
అయోధ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరుతున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా భక్తులు రకరకాలుగా భక్తిని చాటుకుంటున్నారు. కొందరు కానుకలు సమర్పిస్తూ మరికొందరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన ఆర్ఎంపీ రవి వెల్మకన్నె మాత్రం అట్టముక్కలతో అయోధ్య రామ మందిరం నమూనా తయారు చేసి అందరిని ఆకట్టుకుంటున్నారు.
అయోధ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరుతున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా భక్తులు రకరకాలుగా భక్తిని చాటుకుంటున్నారు. కొందరు కానుకలు సమర్పిస్తూ మరికొందరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన ఆర్ఎంపీ రవి వెల్మకన్నె మాత్రం అట్టముక్కలతో అయోధ్య రామ మందిరం నమూనా తయారు చేసి అందరిని ఆకట్టుకుంటున్నారు. ఫెవికోల్ సహాయంతో అట్టముక్కలను అతికిస్తూ రెండు శ్రమించి అయోధ్య రామ మందిర నిర్మాణం తరహాలో ఒక నమూనా తయారుచేశాడు. రాముడిపై అచంచల భక్తిని చాటుకున్న ఆర్ఎంపీ రవి కృషిని స్థానికులు ప్రశంసిస్తున్నారు. 5 శతాబ్ధాల తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగడం ఎంతో సంతోషంగా ఉందని రవి తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

