Ram Mandir: అట్టముక్కలతో రామమందిరం.. రాముడిపై భక్తిని చాటుకున్న ఆర్ఎంపీ.
అయోధ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరుతున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా భక్తులు రకరకాలుగా భక్తిని చాటుకుంటున్నారు. కొందరు కానుకలు సమర్పిస్తూ మరికొందరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన ఆర్ఎంపీ రవి వెల్మకన్నె మాత్రం అట్టముక్కలతో అయోధ్య రామ మందిరం నమూనా తయారు చేసి అందరిని ఆకట్టుకుంటున్నారు.
అయోధ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరుతున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా భక్తులు రకరకాలుగా భక్తిని చాటుకుంటున్నారు. కొందరు కానుకలు సమర్పిస్తూ మరికొందరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన ఆర్ఎంపీ రవి వెల్మకన్నె మాత్రం అట్టముక్కలతో అయోధ్య రామ మందిరం నమూనా తయారు చేసి అందరిని ఆకట్టుకుంటున్నారు. ఫెవికోల్ సహాయంతో అట్టముక్కలను అతికిస్తూ రెండు శ్రమించి అయోధ్య రామ మందిర నిర్మాణం తరహాలో ఒక నమూనా తయారుచేశాడు. రాముడిపై అచంచల భక్తిని చాటుకున్న ఆర్ఎంపీ రవి కృషిని స్థానికులు ప్రశంసిస్తున్నారు. 5 శతాబ్ధాల తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగడం ఎంతో సంతోషంగా ఉందని రవి తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

