Ram Mandir: అట్టముక్కలతో రామమందిరం.. రాముడిపై భక్తిని చాటుకున్న ఆర్ఎంపీ.
అయోధ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరుతున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా భక్తులు రకరకాలుగా భక్తిని చాటుకుంటున్నారు. కొందరు కానుకలు సమర్పిస్తూ మరికొందరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన ఆర్ఎంపీ రవి వెల్మకన్నె మాత్రం అట్టముక్కలతో అయోధ్య రామ మందిరం నమూనా తయారు చేసి అందరిని ఆకట్టుకుంటున్నారు.
అయోధ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరుతున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా భక్తులు రకరకాలుగా భక్తిని చాటుకుంటున్నారు. కొందరు కానుకలు సమర్పిస్తూ మరికొందరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన ఆర్ఎంపీ రవి వెల్మకన్నె మాత్రం అట్టముక్కలతో అయోధ్య రామ మందిరం నమూనా తయారు చేసి అందరిని ఆకట్టుకుంటున్నారు. ఫెవికోల్ సహాయంతో అట్టముక్కలను అతికిస్తూ రెండు శ్రమించి అయోధ్య రామ మందిర నిర్మాణం తరహాలో ఒక నమూనా తయారుచేశాడు. రాముడిపై అచంచల భక్తిని చాటుకున్న ఆర్ఎంపీ రవి కృషిని స్థానికులు ప్రశంసిస్తున్నారు. 5 శతాబ్ధాల తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగడం ఎంతో సంతోషంగా ఉందని రవి తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు

