Godavari Floods: కృష్ణమ్మ శాంతించింది.. ఇప్పుడు గోదావరి వంతు.! ప్రమాద హెచ్చరికను మించి..
కృష్ణమ్మ అయిపోయింది.. ఇప్పుడ గోదావరి వంతు వచ్చింది. కొద్ది రోజులుగా ధాటిగా ఉన్న కృష్ణమ్మ ప్రవాహం కాస్త తగ్గింది. ముంపు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. అయితే అటు గోదావరిలో మాత్రం నీటిమట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు క్రమంగా పెరుగుతోంది.
కృష్ణమ్మ అయిపోయింది.. ఇప్పుడ గోదావరి వంతు వచ్చింది. కొద్ది రోజులుగా ధాటిగా ఉన్న కృష్ణమ్మ ప్రవాహం కాస్త తగ్గింది. ముంపు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. అయితే అటు గోదావరిలో మాత్రం నీటిమట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు క్రమంగా పెరుగుతోంది. బ్యారేజీ దగ్గర ప్రస్తుతం నీటి మట్టం 12.3 అడుగులకు చేరింది. ఇక్కడి నుంచి సముద్రంలోకి 175 గేట్ల నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరీవాహక, లంక గ్రామ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

