చెట్టు నుంచి ఉబికి వస్తున్న పాలు.. వింత ఘటన ఎక్కడో తెలుసా ??
అన్నమయ్య జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. వీరబల్లి మండలం ఓదివీడులో చెట్టు నుంచి ఏకధాటిగా పాలు కారుతున్నాయి. ఎర్రం రాజుగారి పల్లె ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. 30ఏళ్ల వయసున్న వేపచెట్టు నుంచి పాలు ఉబికి వస్తున్న దృశ్యాన్ని స్థానికులు వింతగా చూస్తున్నారు. గ్రామంలో మునుపెన్నడూ ఇలాంటి వింతలు చూడలేదని వారంటున్నారు ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో ప్రజలు అధిక సంఖ్య చూడటానికి వస్తున్నారు.
అన్నమయ్య జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. వీరబల్లి మండలం ఓదివీడులో చెట్టు నుంచి ఏకధాటిగా పాలు కారుతున్నాయి. ఎర్రం రాజుగారి పల్లె ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. 30ఏళ్ల వయసున్న వేపచెట్టు నుంచి పాలు ఉబికి వస్తున్న దృశ్యాన్ని స్థానికులు వింతగా చూస్తున్నారు. గ్రామంలో మునుపెన్నడూ ఇలాంటి వింతలు చూడలేదని వారంటున్నారు ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో ప్రజలు అధిక సంఖ్య చూడటానికి వస్తున్నారు. కొందరు ఇది దేవుడి మహిమ అంటూ ఆ ద్రవాన్ని ప్రసాదంగా పాత్రల్లో నింపుకుని ఇళ్లకు తీసుకెళ్తున్నారు. పైగా దానిని సేవిస్తే.. ఎటువంటి రోగాలు రావని కూడా అంటున్నారు. ఈ వింతను చూడ్డానికి పెద్ద ఎత్తున ఆ చెట్టు దగ్గర గుమిగూడారు. ఆ చెట్టుకు పూజలు కూడా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీ డేటా లీక్.. చరిత్రలో ఇదే అతి పెద్ద ఘటన
విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆటలాడిన కొండముచ్చు
Aadhaar Cards: నీట్లో కొట్టుకొస్తున్న ఆధార్ కార్డులు.. జిల్లా కలెక్టర్ సీరియస్
బాలరాముడికి 101 కిలోల బంగారం విరాళం.. ఎవరిచ్చారో తెలుసా ??
62 ఏళ్లుగా కంటిమీద కునుకే వేయని వ్యక్తి !! ఆశ్చర్యపోతున్న వైద్యశాస్త్రవేత్తలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

