కేదార్నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే రేఖాంశంపై 8 శివాలయాలు
భారతదేశంలో పురాతన శివాలయాలు ఎన్నో . వాటిని దాదాపు 4000 సంవత్సరాలకు పూర్వం నిర్మించారు. అయితే ఓ 8 ప్రసిద్ధ ఆలయాలకు కామన్ పాయింట్ ఒకటుంది. అది ఏంటీ అంటే ఆలయాలన్నీ సరళ రేఖలో ఉన్నాయి. దేశం చిత్రపటం చూసినట్లయితే పై నుంచి కిందికి ఒకే లైన్లో ఇవి ఉన్నాయి. ఇది షాకింగ్ కాదా? ఉపగ్రహాలు లేదా మ్యాప్లు లేని కాలంలో సరిగ్గా అదే రేఖాంశం 79 డిగ్రీల లాంగిట్యూడ్లో దేవాలయాలను ఎలా నిర్మించారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.
భారతదేశంలో పురాతన శివాలయాలు ఎన్నో . వాటిని దాదాపు 4000 సంవత్సరాలకు పూర్వం నిర్మించారు. అయితే ఓ 8 ప్రసిద్ధ ఆలయాలకు కామన్ పాయింట్ ఒకటుంది. అది ఏంటీ అంటే ఆలయాలన్నీ సరళ రేఖలో ఉన్నాయి. దేశం చిత్రపటం చూసినట్లయితే పై నుంచి కిందికి ఒకే లైన్లో ఇవి ఉన్నాయి. ఇది షాకింగ్ కాదా? ఉపగ్రహాలు లేదా మ్యాప్లు లేని కాలంలో సరిగ్గా అదే రేఖాంశం 79 డిగ్రీల లాంగిట్యూడ్లో దేవాలయాలను ఎలా నిర్మించారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. పురాతన వాస్తుశాస్త్రంలో 79° E రేఖాంశం గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకేనేమో అనేక గొప్ప దేవాలయాలను ఈ రేఖాంశంపై నిర్మించారు. కేదార్నాథ్ కి రామేశ్వరానికి మధ్య దాదాపు 2383 కి.మీ దూరం ఉంది, అయితే మధ్య ఉన్న మరో 6 ఆలయాలు అన్నీ ఒకే రేఖాంశంలో సరళ రేఖపై ఉన్నాయి. కేదార్నాథ్ శివ భక్తులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. దక్షిణాన ఉన్న రామేశ్వరం కూడా గొప్ప ఆలయం. దాదాపు ఒకే రేఖాంశంలో ఉన్న ఎనిమిది పురాతన శివాలయాల్లో కేదార్నాథ్, కాళేశ్వరం, శ్రీకాళహస్తి, కాంచీపురం, తిరువానైకావల్, తిరువణ్ణామలై, చిదంబరం, రామేశ్వరం ఉన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రన్వేపై జారి పడ్డ విశాఖ-ముంబై విమానం.. చెలరేగిన మంటలు
పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. వెంటపడి దోచుకెళ్లారు !!
మన విక్రమ్ ఫోటో షూట్ చేసిన దక్షిణ కొరియా !! ట్విట్టర్లో షేర్ చేసిన భారత రాయబార కార్యాలయం
బాస్..నీ టైమ్ బావుంది.. లేదంటే క్షణాల్లో.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

