రన్వేపై జారి పడ్డ విశాఖ-ముంబై విమానం.. చెలరేగిన మంటలు
ముంబై ఎయిర్పోర్ట్ రన్వేలో పెను ప్రమాదం తప్పింది. భారీవర్షం కారణంగా చిత్తడిగా మారిన ఎయిర్పోర్ట్ రన్వే పై ల్యాండ్ అయ్యే క్రమంలో ఓ ప్రైవేట్ విమానం జారిపడింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు గాయాలు కాగా వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఇద్దరు సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. వివరాల్లోకి వెళితే విశాఖ నుంచి ముంబై బయలుదేరిన VSR వెంచర్స్కు చెందిన ప్రైవేట్ విమానం..
ముంబై ఎయిర్పోర్ట్ రన్వేలో పెను ప్రమాదం తప్పింది. భారీవర్షం కారణంగా చిత్తడిగా మారిన ఎయిర్పోర్ట్ రన్వే పై ల్యాండ్ అయ్యే క్రమంలో ఓ ప్రైవేట్ విమానం జారిపడింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు గాయాలు కాగా వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఇద్దరు సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. వివరాల్లోకి వెళితే విశాఖ నుంచి ముంబై బయలుదేరిన VSR వెంచర్స్కు చెందిన ప్రైవేట్ విమానం గురువారం సాయంత్రం ముంబై విమానాశ్రయానికి చేరుకుంది. భారీ వర్షం కారణంగా ముంబై విమానాశ్రయంలోని రన్వేపై జారి పడింది. అనంతరం విమానంలో మంటలు చెలరేగాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. వెంటపడి దోచుకెళ్లారు !!
మన విక్రమ్ ఫోటో షూట్ చేసిన దక్షిణ కొరియా !! ట్విట్టర్లో షేర్ చేసిన భారత రాయబార కార్యాలయం
బాస్..నీ టైమ్ బావుంది.. లేదంటే క్షణాల్లో.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
Allu Arjun: అభిమాని చివరి కోరిక తీర్చేందుకు బయలుదేరిన అల్లు అర్జున్ అంతలోనే !!
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

