Migrants Missing: సముద్రంలో 300 మంది శరణార్థుల గల్లంతు.. శరణార్థుల ఆచూకీ కోసం రంగంలోకి విమానాలు.
అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రయాణిస్తున్న 300 మంది శరణార్థులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. సెనెగల్కు చెందిన రెండు ఓడ రేవు పట్టణాల నుంచి స్పెయిన్ కనేరి దీవులకు మూడు పడవల్లో జూన్ 23, 24 తేదీల్లో వీరు బయలుదేరారు.
అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రయాణిస్తున్న 300 మంది శరణార్థులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. సెనెగల్కు చెందిన రెండు ఓడ రేవు పట్టణాల నుంచి స్పెయిన్ కనేరి దీవులకు మూడు పడవల్లో జూన్ 23, 24 తేదీల్లో వీరు బయలుదేరారు. తొలి రెండు పడవల్లో వంద మంది, మూడో పడవలో 200 మంది ఉన్నట్లు సమాచారం. అయితే, అప్పటి నుంచి ఇంతవరకు వారి నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో ప్రాణాలతో ఉన్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శరణార్థుల ఆచూకీ కనుగొనేందుకు విమానాలను రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పెయిన్కు చెందిన ఓ సేవా సంస్థ తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

