విజయవాడ బాలుడికి వింత బ్యాక్టీరియా.. వైద్యులకే షాక్
మీరు వరదల్లో, వానల్లో తిరుగుతున్నారా.. జాగ్రత్త! సాధారణంగా వరద నీరు రకరకాల వ్యాధులకు కారణమవుతుంది. ఏ బాక్టీరియా ఎప్పుడూ.. ఎలా సోకుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అలా వరదనీటిలో తిరిగిన ఓ బాలుడికి బ్యాక్టీరియా సోకింది. చివరకు.. తన కాలును తీసేయడానికి కారణమైంది. ఇటీవల విజయవాడలోని వరదలు అక్కడి ప్రజలకు ఎంత నష్టం మిగిల్చాయో అందరికీ తెలుసు.
మీరు వరదల్లో, వానల్లో తిరుగుతున్నారా.. జాగ్రత్త! సాధారణంగా వరద నీరు రకరకాల వ్యాధులకు కారణమవుతుంది. ఏ బాక్టీరియా ఎప్పుడూ.. ఎలా సోకుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అలా వరదనీటిలో తిరిగిన ఓ బాలుడికి బ్యాక్టీరియా సోకింది. చివరకు.. తన కాలును తీసేయడానికి కారణమైంది. ఇటీవల విజయవాడలోని వరదలు అక్కడి ప్రజలకు ఎంత నష్టం మిగిల్చాయో అందరికీ తెలుసు. అయితే ఈ వరదలు ఓ బాలుడి కాలును తినేశాయి. అవును.. వరదనీటి ద్వారా సోకిన బాక్టీరియా ఓ బాలుడి శరీరంలోకి ప్రవేశించింది. అసలు అతడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. మరి బ్యాక్టీరియాలా ఎలా ప్రవేశించింది? వైద్యులను సైతం ఆశ్చర్యపరిచిన ఘటన ఇది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన భవదీప్ కుటుంబం ఈ నెల మొదట్లో వరదలో చిక్కుకుంది. వరదనీరు తగ్గే వరకు భవదీప్ నీటిలోనే ఉన్నాడు. చిన్నచిన్న పనులు కూడా చేశాడు. ఆ రాత్రి వణుకు, చలి జ్వరం వచ్చిన తర్వాత, స్థానికంగా వైద్యం చేయించుకున్నాడు. కానీ, ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డెంగీ అని గుర్తించి చికిత్స అందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Devara: కాలర్ ఎగరేసేలా కాదు.. చొక్కాలు చించుకునేలా ఉంది సినిమా.. పబ్లిక్ టాక్
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

