Drunken Drive Punishment: ‘మత్తు’ వదిలింది.. తాగి నడిపినందుకు తిక్క కుదిరింది..! ఏపీలో విచిత్ర పనిస్మెంట్..
మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడిన వారికి మత్తు వదిలేలా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. డ్రంక్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారికి జరిమానాతో పాటు రోడ్లపై సామాజిక ప్రచారం చేయాలని ఆదేశించింది కోర్టు.
గాజువాక పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లో 25 మంది పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో.. 15 మంది నిందితులకు 1500 రూపాయల చొప్పున జరిమానా విధించారు. అంతే కాదు డ్రంక్ అండ్ డ్రైవ్ అనర్ధాలపై సామాజిక ప్రచారం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రధాన కూడళ్లలో ప్లకార్డులు పట్టుకుని గంట పాటు ప్రచారం చేశారు. దింతో తాగి వాహనం నడిపే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు మందుబాబులు. వారితో పాటు మరో 9 మందికి 2వేల రూపాయల జరిమానాతో పాటు.. డ్రంకెన్ డ్రైవ్లో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన మరో వ్యక్తికి పదివేల రూపాయల జరిమానా విధించింది కోర్టు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

