PCC Chief Revanth Reddy: వరంగల్ రైతు డిక్లరేషన్ చారిత్రాత్మకం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్మీట్
వరంగల్ రైతు డిక్లరేషన్ చారిత్రాత్మకమని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. వంద రోజుల్లో అమరవీరుల స్థూపం పూర్తి చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన ప్రకంపనలు సృష్టించిందని రేవంత్ పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: అభినవ పరమానందయ్య శిష్యుడు !! చూస్తే పొట్టచెక్కలే
Viral Video: సమ్మర్లో సూపర్ టెక్నిక్.. వీడియో చూస్తే గాల్లో తేలిపోతారు
ఊతకర్రతో బాలిక పరుగు పందెం !! కలెక్టర్నే కదిలించిన చిన్నారి
ఇదేం విడ్డూరం !! పిల్లిని పెళ్లి చేసుకున్న మహిళ.. ఎందుకంటే ??
Latest Videos
Latest News