ఓటు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం అంటూ అవగాహనా కార్యక్రమం..
ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు హక్కు అని అటువంటి ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చిరంజీవి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓటు హక్కు అవగహన ర్యాలీని ఎన్నికల అధికారి చిరంజీవి, తహసీల్దార్ శేషిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు హక్కు అని అటువంటి ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చిరంజీవి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓటు హక్కు అవగహన ర్యాలీని ఎన్నికల అధికారి చిరంజీవి, తహసీల్దార్ శేషిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుండి సోమప్ప కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ఓటు హక్కుపై అవగహన కల్పించారు. సోమప్ప కూడలిలో ర్యాలీలో పాల్గొన్న ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎన్నికల అధికారి చిరంజీవి మాట్లాడుతూ.. ఓటర్లు అందరూ వారి బాధ్యతగా మే 13న జరిగే పోలింగ్కి ఎక్కువ సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని సూచించారు. మన భవిష్యత్తును నిర్దేశించుకునే విధంగా ప్రజాస్వామ్యానికి సహకరించాలని కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడి క్లిక్ చేయండి..
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

