Megha Rajagopalan: భారత సంతతి జర్నలిస్టుకు పులిట్జర్ పురస్కారం… ( వీడియో )
అమెరికాలో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన జర్నలిస్టు మేఘా రాజగోపాల్ ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు.
అమెరికాలో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన జర్నలిస్టు మేఘా రాజగోపాల్ ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు. ఆ దేశంలో ఏటా ఈ అవార్డును 21 కేటగిరిల్లో కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేస్తున్నారు. ఇరవై కేటగిరీల్లో విజేతలకు తలా 15,000 డాలర్లు నగదు బహుమతిని అందజేస్తుండగా… పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో విజేతకు బంగారు పతకం ప్రదానం చేస్తున్నారు. పరిశోధన విభాగంలో మేఘా రాజగోపాలన్ ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. చైనాలోని రహస్య క్యాంపుల్లో వేలాది మంది ముస్లింలు ఉంచిన విషయాన్ని బహిర్గతం చేసినందుకు ఆమె పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు. మరో భారత సంతతికి చెందిన జర్నలిస్ట్ నీల్ బేడీ కూడా పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బరాత్ శబ్ధాలకు చిర్రెత్తిపోయిన గజరాజు..పెళ్లిలో విధ్వంసం.. ( వీడియో )
Astrazeneca Vaccine: రక్తం గడ్డకట్టి టీనేజర్ మృతి.. టీకా పంపిణీ నిలిపివేత.. ( వీడియో )
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
