అంతరిక్షంలో భారత్ స్పేస్ స్టేషన్.. 2040 కల్లా పూర్తి చేసేలా సన్నాహాలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2047వ సంవత్సరం నాటికి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో నూతనంగా మూడవ లాంచ్ పాడ్ నిర్మించండానికి స్థల సేకరణ ఏర్పాట్లలో ఇస్రో ఇప్పటికే నిమగ్నమైంది. దీంతోపాటుగా సరికొత్త రాకెట్ లాంచింగ్ వెహికల్, న్యూ జనరేషన్ రాకెట్ లాంచింగ్ వెహికల్ ఎన్ జీ ఆర్ ఎల్ వి 2035 నాటికి సిద్ధమయ్యే విధంగా ఇస్రో బడ్జెట్లను కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2047వ సంవత్సరం నాటికి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో నూతనంగా మూడవ లాంచ్ పాడ్ నిర్మించండానికి స్థల సేకరణ ఏర్పాట్లలో ఇస్రో ఇప్పటికే నిమగ్నమైంది. దీంతోపాటుగా సరికొత్త రాకెట్ లాంచింగ్ వెహికల్, న్యూ జనరేషన్ రాకెట్ లాంచింగ్ వెహికల్ ఎన్ జీ ఆర్ ఎల్ వి 2035 నాటికి సిద్ధమయ్యే విధంగా ఇస్రో బడ్జెట్లను కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ సోమనాధ్ 2047వ సంవత్సరం నాటికి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ను శ్రీహరికోటలో మూడో రాకెట్ లాంచ్ ప్యాడ్ నిర్మాణం,, న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ ను సిద్ధం చేసే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే 2028 న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ మొదటి టెస్ట్ వెహికల్ ను తాత్కా లిక ప్రయోగంగా ప్రయోగించనున్నారు. 2035 -47 సంవత్సరం నాటికి ఎన్ జీ ఆర్ ఎల్ వి లాంచ్ వెహికల్ ను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ఇస్రో కి అంకితం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఇక్కడి శాస్త్రవేత్తలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naga Chaitanya: ధూత సీక్వెల్కు రెడీ అంటోన్న నాగచైతన్య
కుక్కలకు పార్వో వైరస్.. మనుషులకు పొంచి ఉన్న ముప్పు
నెట్టింట చక్కర్లు కొడుతున్న మెగాస్టార్ టెన్త్ సర్టిఫికెట్.. పాసయ్యరా ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

