అమృత్ భారత్కు అనూహ్య స్పందన.. పట్టాలపైకి మరో 50 రైళ్లు
అమృత్ భారత్ రైళ్లకు ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తోంది. దీంతో త్వరలో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. మొత్తం నాన్ ఏసీ బోగీలతో నడిచే ఈ రైలులో ప్రయాణికులకు సౌకర్యాలు చూడముచ్చటగా ఉన్నాయి. దేశంలో రెండు రైళ్లు గతేడాది డిసెంబర్లో పట్టాలెక్కగా ఒకటి దక్షిణాదికి కేటాయించారు.
అమృత్ భారత్ రైళ్లకు ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తోంది. దీంతో త్వరలో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. మొత్తం నాన్ ఏసీ బోగీలతో నడిచే ఈ రైలులో ప్రయాణికులకు సౌకర్యాలు చూడముచ్చటగా ఉన్నాయి. దేశంలో రెండు రైళ్లు గతేడాది డిసెంబర్లో పట్టాలెక్కగా ఒకటి దక్షిణాదికి కేటాయించారు. ఏపీ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేలా నడుపుతున్నారు. గతేడాది డిసెంబర్ 3న ప్రధాని మోదీ 2 ‘అమృత్ భారత్ ఎక్స్ప్రెస్’ రైళ్లను ప్రారంభించగా ఒకటి ఉత్తరాదికి, మరొకటి దక్షిణాదికి కేటాయించారు. దక్షిణాదిన పశ్చిమ బెంగాల్లోని మాల్దా నుంచి కర్ణాటకలోని బెంగళూరుకు ఏపీ మీదుగా ప్రయాణిస్తోంది. దీనికి విశేష స్పందన లభిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశ్వం తొలినాళ్లలో ఏర్పడ్డ నక్షత్ర మండలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు
స్వాతంత్య్రం వచ్చాక అక్కడ తొలిసారిగా జాతీయ జెండా రెపరెపలు
పెళ్లి వేదికపై వధువు కాళ్లపై పడిన వరుడు.. నెట్టింట వైరల్గా మారిన వీడియో
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

