రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టారు. అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టారు. అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరబాద్లో విక్రయిస్తున్నారు. హైదరబాద్లో కొందరు ఏజెంట్ల సాయంతో యువత టార్గెట్గా డ్రగ్స్ అమ్ముతున్నారు. వీళ్లు హైదరాబాదులో 15 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. పబ్బులకు వెళ్లే యూత్ను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ అమ్ముతున్నట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సక్సెస్ఫుల్గా పనిచేస్తున్న మనిషి మెదడులో అమర్చిన చిప్
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్

