రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్‌

హైదరాబాద్‌ నగరంలో సంచలనం సృష్టించిన రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టారు. అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ తెలిపారు. అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు స్వాధీనం చేసుకున్నారు.

రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్‌

|

Updated on: Mar 21, 2024 | 7:13 PM

హైదరాబాద్‌ నగరంలో సంచలనం సృష్టించిన రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టారు. అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ తెలిపారు. అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరబాద్‌లో విక్రయిస్తున్నారు. హైదరబాద్‌లో కొందరు ఏజెంట్ల సాయంతో యువత టార్గెట్‌గా డ్రగ్స్ అమ్ముతున్నారు. వీళ్లు హైదరాబాదులో 15 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. పబ్బులకు వెళ్లే యూత్‌ను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ అమ్ముతున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తున్న మనిషి మెదడులో అమర్చిన చిప్‌

మాల్టీతో అయోధ్యకు ప్రియాంక చోప్రా.. వీడియో ఇదిగో

ఆగిన పీటల మీది పెళ్లి !! అసలు కథ తెలిసి బంధువులంతా షాక్

Follow us