రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టారు. అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టారు. అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరబాద్లో విక్రయిస్తున్నారు. హైదరబాద్లో కొందరు ఏజెంట్ల సాయంతో యువత టార్గెట్గా డ్రగ్స్ అమ్ముతున్నారు. వీళ్లు హైదరాబాదులో 15 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. పబ్బులకు వెళ్లే యూత్ను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ అమ్ముతున్నట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సక్సెస్ఫుల్గా పనిచేస్తున్న మనిషి మెదడులో అమర్చిన చిప్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

