బాలీవుడ్లో బిజీ అవుతున్న సౌత్ బ్యూటీస్
సౌత్ సినీ తారలు బాలీవుడ్లో తమదైన ముద్ర వేస్తున్నారు. రష్మిక మందన్న, సాయి పల్లవి, శ్రీలీల వంటి యువతారలతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, సమంత వంటి సీనియర్ హీరోయిన్లు కూడా నార్త్ మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. సౌత్ సినిమాల విజయాలతో బాలీవుడ్ అప్కమింగ్ చిత్రాల్లో దక్షిణాది గ్లామర్ ఎక్కువగా కనిపిస్తోంది.
సౌత్ సినిమా నేషనల్ మార్కెట్ను రూల్ చేస్తుండడంతో, దక్షిణాది అందగత్తెల కోసం నార్త్ మేకర్స్ క్యూ కడుతున్నారు. రాబోయే బాలీవుడ్ చిత్రాలలో సౌత్ గ్లామరే ఎక్కువగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారారు. ఆమె నటించిన సికందర్ మినహా మిగిలిన అన్ని బాలీవుడ్ సినిమాలు మంచి విజయం సాధించాయి. నయనతార, కీర్తి సురేష్ ఒక్కో సినిమా చేసినా అవి కూడా చక్కటి వసూళ్లను రాబట్టాయి. అందుకే సౌత్ బ్యూటీస్ను నార్త్ మేకర్స్ లక్కీగా భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశాఖలో అతి పెద్ద ‘గూగుల్ ఏఐ హబ్’
ఒక్క రోజులోనే రూ.3,770 పెరిగిన బంగారం.. శుక్రవారం తులం బంగారం ఎంతంటే ??
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

