రెండో సినిమాతో ఇండియాను షేక్ చేసిన దర్శకులు వీడియో
సినిమా రంగంలో దర్శకులకు ద్వితీయ విఘ్నం ఒక సాధారణ సమస్య. తొలి సినిమాతో విజయవంతమైనా, రెండో చిత్రానికి వచ్చేసరికి చాలా మంది చేతులెత్తేస్తారు. అయితే, ఆదిత్య ధర్, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు ఈ సంప్రదాయాన్ని బద్దలుకొట్టి, తమ రెండో సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
సాధారణంగా సినిమా పరిశ్రమలో దర్శకులకు ద్వితీయ విఘ్నం అనేది ఒక సవాలుగా పరిగణిస్తారు. తొలి చిత్రంతో మంచి విజయం సాధించినప్పటికీ, రెండో సినిమా దగ్గరకు వచ్చేసరికి చాలా మంది డైరెక్టర్లు నిరాశపరుస్తూ ఉంటారు. అయితే, కొందరు దర్శకులు మాత్రం ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టి, తమ రెండో సినిమాతో దేశం మొత్తం మాట్లాడుకునేలా చేశారు. వారి విజయాలు భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. ఆదిత్య ధర్, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్, సుజిత్, నాగ్ అశ్విన్ వంటి ప్రతిభావంతులైన దర్శకులు ఈ జాబితాలో ఉన్నారు. ఆదిత్య ధర్ తన యూరి తర్వాత దురంధర్తో రూ.1200 కోట్లు వసూలు చేసి అద్భుతం సృష్టించారు.
మరిన్ని వీడియోల కోసం :
ఎన్టీఆర్పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో
ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో
బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో
న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

