Telangana: SBI సిబ్బందిని పరిగెత్తించిన 12 ఏళ్ల కుర్రాడు.. కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్
ఓ 12 ఏళ్ల కుర్రాడు.. మొత్తం ఎస్బీఐ బ్రాంచ్ను పరిగెత్తించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలు అతడు ఏం చేశాడో తెలుసా.? ఈ స్టోరీ చూస్తే మీకే అర్ధమవుతుంది. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా మరి.!
ఇప్పుడు మేము చెప్పబోయే స్టోరీ వింటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. నిజామాబాద్ జిల్లా బోధన్లోని ఎస్బీఐ బ్యాంక్ కౌంటర్ నుంచి ఐదు లక్షల నగదు చోరీ అయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పోలీసులు సైతం నివ్వెరపోయేలా చేసింది. ఓ 12 ఏళ్ల బాలుడు ఈ చోరీకి పాల్పడ్డాడు. సెప్టెంబర్ 8న ఈ ఘటన జరగ్గా.. ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాళ్లు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా.. బాలుడు చోరీ చేసినట్టు గుర్తించారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.
Follow Us
వైరల్ వీడియోలు
వాష్రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

