Telangana: SBI సిబ్బందిని పరిగెత్తించిన 12 ఏళ్ల కుర్రాడు.. కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్
ఓ 12 ఏళ్ల కుర్రాడు.. మొత్తం ఎస్బీఐ బ్రాంచ్ను పరిగెత్తించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలు అతడు ఏం చేశాడో తెలుసా.? ఈ స్టోరీ చూస్తే మీకే అర్ధమవుతుంది. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా మరి.!
ఇప్పుడు మేము చెప్పబోయే స్టోరీ వింటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. నిజామాబాద్ జిల్లా బోధన్లోని ఎస్బీఐ బ్యాంక్ కౌంటర్ నుంచి ఐదు లక్షల నగదు చోరీ అయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పోలీసులు సైతం నివ్వెరపోయేలా చేసింది. ఓ 12 ఏళ్ల బాలుడు ఈ చోరీకి పాల్పడ్డాడు. సెప్టెంబర్ 8న ఈ ఘటన జరగ్గా.. ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాళ్లు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా.. బాలుడు చోరీ చేసినట్టు గుర్తించారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

