Corona Virus: కరోనా విషయంలోనూ ప్రత్యేక చాటుకున్న గిరిజనులు.. స్మశానాన్ని ఐసోలేషన్ సెంటర్‌గా మార్చుకున్న వైనం

Isolation at Burial Ground : గిరిజనం అంటేనే ప్రత్యేక జీవన విధానం...ప్రత్యేక కట్టుబాట్లు, ఇతరులకు బిన్నంగా సంప్రదాయాలు ఉంటాయి.. అయితే..తాజాగా ఆ విధానాన్నే కరోనాకు..

Corona Virus: కరోనా విషయంలోనూ ప్రత్యేక చాటుకున్న గిరిజనులు.. స్మశానాన్ని ఐసోలేషన్ సెంటర్‌గా మార్చుకున్న వైనం
Isolation At Burial Ground
Follow us

|

Updated on: Jun 09, 2021 | 11:31 AM

Isolation at Burial Ground : గిరిజనం అంటేనే ప్రత్యేక జీవన విధానం…ప్రత్యేక కట్టుబాట్లు, ఇతరులకు బిన్నంగా సంప్రదాయాలు ఉంటాయి.. అయితే..తాజాగా ఆ విధానాన్నే కరోనాకు కూడా అప్లై చేశారు తెలంగాణ గిరిజనం. గ్రామానికి చెందిన 50మందికి కరోనా సోకడంతో ఏకంగా స్మశానాన్ని ఐసోలేషన్ సెంటర్‌గా మార్చుకున్నారు..అధికారులు వద్దని వారించినా..వారికి అక్కడే స్వేఛ్చగా ఉందంటున్నారు.

దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా గిరిజనుల సంప్రదాయాలు, కట్టుబాట్లు ఇతరులకంటే భిన్నంగా ఉంటాయి. ఆధునికంగా సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా ఇంకా గిరిజనుల జీవన విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ అడవి బిడ్డలు తినే తిండి నుంచి చేసే పనుల వరకూ తమ మార్క్ ఉండేలా ప్రత్యేకాను చాటుకుంటారు. అయితే ఈ విధానాన్ని కరోనా కూడా గిరిజనులు అప్లై చేశారు. తమ గ్రామంలోని కొంతమందికి కరోనా సోకడంతో.. స్మశానం బాట పట్టారు. రుద్రభూమిని ఐసోలేషన్ సెంటర్ గా మార్చుకున్నారు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.

ఖమ్మం జిల్లా అశ్వరావు పేట మండలంలోని మొద్దులమడ అనే గిరిజన గ్రామం ఉంది..ఆ గ్రామంలో మొత్తం 150 మంది జనాభా నివసిస్తున్నారు. వీరిలో 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.ఇంకా చెప్పాలంటే ఇంటికి ఒక్కరు చొప్పున కరోనా బారిన పడ్డారు. దీంతో తమ వలన గ్రామంలోని ఇతరులకు కరోనా సోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అయితే వేల ఖర్చు పెట్టి.. ఆస్పత్రిలో చేరే స్తొమత గానీ… ఇతర ప్రాంతాల్లోని ఐసోలేషన్ సెంటర్ కు వెళ్లే అవకాశం గానీ లేదు.. దీంతో తమ గ్రామంలోని రుద్రభూమిని ఆశ్రయించారు కోవిడ్ బాధితులు. గ్రామంలోనే ఉన్న విశాలమైన స్మశానవాటికను ఐసోలేషన్ సెంటర్ గా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఉంటూ.. బాధితులందరూ అందరూ కలిసి వంట చేసుకుంటూ తింటున్నారు.

ఈ బాధితులకు మందులనుంచి.. ఆహార పదార్ధాలను.. కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో పాటు రాజకీయనాయకులు సహాయం చేస్తున్నారు. అయితే ఆనోటా ఈ నోటా ఈ విషయం జిల్లా కలెక్టర్‌కు చేరింది. అధికారులు వారిని ఐసోలేషన్ సెంటర్ కు తరలించి వైద్యం అందించడానికి చర్యలు మొదలు పెట్టారు.స్మశానం వద్దకు వచ్చి బాధితులను తరలించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే గిరిజనులు మాత్రం ప్రభుత్వ ఐసోలేషన్ లో ఉండడానికి అంగీకరించలేదు. తమకు ఇక్కడే బాగుందని.. స్వచ్ఛమైన గాలి స్వేచ్ఛ జీవితం ఉందని తెలిపారు. దీంతో అధికారులు చేసేదేమి లేక వెనక్కి తగ్గారు.

Also Read:సీ ఫుడ్ లో బెస్ట్ చేపలు.. వీటిని తినడం వలన శరీరానికి కలిగే మేలు ఏమిటంటే..!

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..