kamareddy : ఈ నెల 19నుంచి రోడ్డుభద్రత ఉత్సవాలు.. ఫిబ్రవరి 17 వరకు పలు రకాల కార్యక్రమాలు
రోడ్డుభద్రత ఉత్సవాలను ఈ సారి కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 17 వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కామారెడ్డి ఆర్టీసీ డీపో మేనేజర్
kamareddy : రోడ్డుభద్రత ఉత్సవాలను ఈ సారి కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 17 వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కామారెడ్డి ఆర్టీసీ డీపో మేనేజర్ ఆంజనేయులు మీడియాకు తెలిపారు. ఈ నెల 19( మంగళవారం) నుంచి 25 వరకు మెడికల్ ఎ గ్జామినేషన్, 16 నుంచి ఫిబ్రవరి 1 వరకు మెయింటేనెన్స్ డే, 2 నుంచి ఫిబ్రవరి 7 వరకు కౌన్సెలింగ్, 8 నుంచి 14 వరకు ట్రైనింగ్ డే, 15న ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్ల కు సన్మానం, 16,17న రక్తదాన శిబిరం ఉంటుందని తెలిపారు. కాగా సోమవారం ఈ కార్యక్రమాన్ని పట్టణ సీఐ మదుసూదన్ రావు ప్రారంభించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :