AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: క్రమశిక్షణ పేరుతో పీఈటీ టీచర్ అత్యుత్సాహం.. 2 జ‌డ‌లు వేసుకోలేద‌ని స్టూడెంట్స్ తో గుంజీలు

పాఠ‌శాల‌లో చ‌దువుతున్న కొందరు విద్యార్థినులు రెండు జ‌డ‌లు వేసుకోలేదు. దీంతో పీఈటీ శ్వేత కోపంతో ర‌గిలిపోయారు. రెండు జ‌డ‌లు వేసుకోని అమ్మాయిల‌ను ప‌క్కకు పిలిపించింది. వారిని హింసిస్తూ, గుంజీలు తీయించింది.

Telangana: క్రమశిక్షణ పేరుతో పీఈటీ టీచర్ అత్యుత్సాహం.. 2 జ‌డ‌లు వేసుకోలేద‌ని స్టూడెంట్స్ తో గుంజీలు
Studets Sick
Surya Kala
|

Updated on: Aug 05, 2022 | 6:14 PM

Share
Telangana: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు.. క్రమశిక్షణ పేరుతో రాక్షకానందం పొందుతున్నారు. విద్యార్థినులు 2 జ‌డ‌లు వేసుకోలేద‌ని ఓ పీఈటీ వారిని తీవ్రంగా హింసించి, గుంజీలు తీయించి, పైశాచిక ఆనందం పొందింది. ఈ దారుణ ఘ‌ట‌న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చర్లలోని మైనార్టీ గురుకుల పాఠ‌శాల‌లో చోటు చేసుకుంది. పాఠ‌శాల‌లో చ‌దువుతున్న కొందరు విద్యార్థినులు రెండు జ‌డ‌లు వేసుకోలేదు. దీంతో పీఈటీ శ్వేత కోపంతో ర‌గిలిపోయారు. రెండు జ‌డ‌లు వేసుకోని అమ్మాయిల‌ను ప‌క్కకు పిలిపించింది. వారిని హింసిస్తూ, గుంజీలు తీయించింది.
ఈ క్రమంలో పిల్లల‌కు తీవ్రమైన కాళ్ల నొప్పులు వ‌చ్చాయి. అస్వస్థత‌కు గుర‌య్యారు. కాళ్ల నొప్పుల‌తో న‌డిచేందుకు సైతం ఇబ్బంది ప‌డ్డారు. అస్వస్థత‌కు గురైన పిల్లల‌ను గుట్టుచప్పుడు కాకుండా ప్రిన్సిప‌ల్ ఇంటికి పంపించేశారు. విద్యార్థినులు త‌మ‌కు జ‌రిగిన అవ‌మానంపై త‌ల్లిదండ్రుల‌కు చెప్పుకున్నారు. అత్యుత్సాహం ప్రద‌ర్శించిన పీఈటీపై చ‌ర్యలు తీసుకుకున్నారు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి