AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి.. మొబైల్‌ క్యాన్సర్‌ బస్సును ప్రారంభింన నిజామబాద్‌ కలెక్టర్‌

క్యాన్సర్ వ్యాధి పై అవగాహన పెంచుకోవాలని క్యాన్సర్ వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదన్నారు నిజామాబాద్ జిల్లా..

క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి.. మొబైల్‌ క్యాన్సర్‌ బస్సును ప్రారంభింన నిజామబాద్‌ కలెక్టర్‌
K Sammaiah
|

Updated on: Jan 31, 2021 | 5:06 AM

Share

నిజామాబాద్‌: క్యాన్సర్ వ్యాధి పై అవగాహన పెంచుకోవాలని క్యాన్సర్ వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదన్నారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఇందూర్ కాన్సర్ హాస్పిటల్ లో గ్రేస్ క్యాన్సర్ ఆధ్వర్యంలో మొబైల్ బస్సును ప్రారంభించారు.

జిల్లాలోని ప్రతి గ్రామంలో 21 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా క్యాన్సర్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సీఈవో డాక్టర్ చిన్నబాబు.

క్యాన్సర్ టెస్ట్ చేసుకొని క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే మొదటి దశలోనే క్యాన్సర్ ను అరికట్టే అవకాశం ఉందని ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. క్యాన్సర్ ఉన్న వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తామన్నారు.

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం