ఎర్రకుంటలో నీటి బుడగ పక్షుల సందడి.. చూసేందుకు బారులు తీరుతున్న జనాలు..

ఉదయం నుంచి సాయంత్రం వరకు చెరువులో వేల పక్షులు ఒక్కసారిగా చెరువులోకి వచ్చి కనువిందు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని ఈ నీటి బుడగ వలస పక్షులు రావడంతో ఈ ప్రాంత వాసులే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు కూడా పక్షుల సందడిని వీక్షిస్తున్నారు.

ఎర్రకుంటలో నీటి బుడగ పక్షుల సందడి.. చూసేందుకు బారులు తీరుతున్న జనాలు..
Bubble Birds in Errakunta Pond

Edited By: Jyothi Gadda

Updated on: Oct 27, 2024 | 11:08 AM

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మిర్జంపేట గ్రామంలోని ఎర్రకుంట చెరువులో వలస పక్షులు సందడి చేస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెరువులో వేల పక్షులు ఒక్కసారిగా చెరువులోకి వచ్చి కనువిందు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని ఈ నీటి బుడగ వలస పక్షులు రావడంతో ఈ ప్రాంత వాసులే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు కూడా పక్షుల సందడిని వీక్షిస్తున్నారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

ఈ వలస పక్షులు ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో వచ్చి చెరువులో సందడి చేస్తుంటాయిన గ్రామస్థులు చెబుతున్నారు. ఇలా ఒక్కసారిగా వేల పక్షులు వచ్చి చెరువులో సందడి చేయడం చూపరులకు కనువిందు చేస్తున్నాయి ఈ వలస పక్షుల దృశ్యాలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి