Inter Exams: ఇంటర్ పరీక్షలు రాసేందుకు కీలక మార్పులు.. పూర్తి వివరాలివే

ఇంటర్ పరీక్షల(Inter Exams) నేపథ్యంలో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మే ఆరో తేదీ నుంచి ఫస్టియర్, ఏడో తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బెంచీకి ఒక విద్యార్థినే కూర్చోబెట్టనుండడంతో గతంతో...

Inter Exams: ఇంటర్ పరీక్షలు రాసేందుకు కీలక మార్పులు.. పూర్తి వివరాలివే
Board Exams
Follow us

|

Updated on: Apr 16, 2022 | 10:00 AM

ఇంటర్ పరీక్షల(Inter Exams) నేపథ్యంలో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మే ఆరో తేదీ నుంచి ఫస్టియర్, ఏడో తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బెంచీకి ఒక విద్యార్థినే కూర్చోబెట్టనుండడంతో గతంతో పోలిస్తే పరీక్ష కేంద్రాల సంఖ్య పెరిగింది. హైదరాబాద్‌(Hyderabad) , రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందుకు తగ్గట్టుగా కేంద్రాలు ఎంపిక చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలతో పాటు శివారుల్లో ఉన్నత పాఠశాలల్లోనూ కేంద్రాలున్నాయి. కరోనా(Corona) తర్వాత పరీక్షలు జరగలేదు. రెండేళ్ల తర్వాత నిర్వహిస్తుండడంతో కేంద్రాలను జాగ్రత్తగా ఎంపిక చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించేందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కళాశాలల్లో విద్యుత్, ఫ్యాన్‌ సౌకర్యం ఉండేలా చూసుకుంటున్నారు. బెంచీకొకరు చొప్పున ‘జడ్‌’ ఆకారంలో కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో గదికి 20-25 మందికి మించకుండా కేటాయించారు.

హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనే డిగ్రీ తరగతులు కొనసాగుతున్నాయి. ఇంటర్‌ పరీక్షల సమయంలో డిగ్రీ తరగతులు నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థులు చెబుతున్నారు. ఈ మూడు జిల్లాల్లో 3.38 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు హాజరుకానున్నారు.

Also Read

Watch Video: రాణా దెబ్బకు పగిలిన ఫ్రిజ్.. హై స్పీడ్ బాల్‌కు స్పెషల్ ట్రీట్ అంటోన్న ఫ్యాన్స్..

Zomato: వారికి షాకిచ్చిన జొమాటో.. ఆ నిబంధనలు ఏకపక్షమంటూ ఆందోళనలు..

High Blood Pressure: అధిక రక్తపోటుకి ఇవే ముఖ్య కారణాలు.. అదుపులో లేకుంటే అంతే సంగతులు..!

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు