Telangana: త్వరలోనే కరీంనగర్ – హైదరాబాద్ రైలు ప్రయాణం.. కేసీఆర్ సంకల్పంతోనే సాధ్యమన్న మంత్రి హరీశ్..

ఉత్తర తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారి కల సాకారం అయ్యే సమయం ఆసన్నమైంది. 2023 ఫిబ్రవరి వరకు కుకునూరుపల్లికి రైలు రాబోతోదని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ ...

Telangana: త్వరలోనే కరీంనగర్ - హైదరాబాద్ రైలు ప్రయాణం.. కేసీఆర్ సంకల్పంతోనే సాధ్యమన్న మంత్రి హరీశ్..
Karimnagar Railway Station
Follow us

|

Updated on: Nov 29, 2022 | 3:48 PM

ఉత్తర తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారి కల సాకారం అయ్యే సమయం ఆసన్నమైంది. 2023 ఫిబ్రవరి వరకు కుకునూరుపల్లికి రైలు రాబోతోదని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ ప్రంతానికి రైలు వస్తే కరీంనగర్ – హైదరాబాద్ మధ్య ప్రయాణం సులభంగా మారుతుందన్నారు. కుకునూరుపల్లి ప్రజల కళ్లల్లో బతుకమ్మ-దసరా పండుగ కలిసి వస్తే ఎంత సంతోషం ఉంటుందో అంత సంతోషం చూస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. కుకునూరుపల్లి మండల ఏర్పాటు అయ్యిందన్న హరీశ్ రావు..15 గ్రామ పంచాయతీలతో 20 వేల జనాభాతో అభివృద్ధఇలో దూసుకుపోతున్నామని చెప్పారు. తెలంగాణ రాకపోయి ఉంటే సిద్దిపేట జిల్లా అయ్యేదా.. కుకునూరుపల్లి మండలం అయ్యేదా.. ఇదంతా కేసీఆర్ దృఢ సంకల్పం వల్లేనని హరీశ్ రావు స్పష్టం చేశారు.

కాగా.. కరీంనగర్ రైల్వే లైన్‌కు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నాయి. వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాల వారికి రైలు ప్రయాణం అందుబాటులోకి తీసుకురావాలనే ముఖ్యమైన ఆలోచనతో ముందడుగు వేస్తున్నామన్నారు. 2006-07లో ఆగిపోయిన రైల్వే లైన్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పూర్తవుతుందని భావించారు. అయినప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ రూట్‌లో వచ్చే నష్టాలను ఐదేళ్ల పాటు భరించేందుకు కూడా తెలంగాణ సర్కారు ముందుకొచ్చింది. దీంతో 2016 లో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది.

మనోహరాబాద్- గజ్వేల్ మధ్య 32 కిలోమీటర్ల వరకు ట్రాక్‌ పూర్తైంది. ట్రయల్‌ రన్స్‌ కూడా నడిపిస్తున్నారు. మిగతా 119 కిలోమీటర్ల మేర ట్రాక్ పనులు పూర్తి కావాలి. కొత్తపల్లి, సిరిసిల్లలో సమస్యల్ని పరిష్కరించినప్పటికి వేములవాడలో రైతులు పరిహారం సరిపోదంటూ కోర్టుకు వెళ్లారు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. అడుగడుగున బ్రేక్‌లు పడుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందోనని చెప్పడం ప్రశ్నార్థకంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు