AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్లీప్ మెడిసిన్ సెంటర్.. శ్వాస, నిద్ర సంబంధిత వ్యాధులకు చికిత్స

తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్లీప్ మెడిసిన్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ బోయిన్‌పల్లి హర్షిణి ఫిలింనగర్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. శ్వాస, నిద్ర సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఇక్కడ చికిత్స అందిస్తారు.

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్లీప్ మెడిసిన్ సెంటర్.. శ్వాస, నిద్ర సంబంధిత వ్యాధులకు చికిత్స
Sleep Therapeutics
Ram Naramaneni
|

Updated on: Jul 23, 2023 | 6:20 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్లీప్ మెడిసిన్ సెంటర్ ఫిలింనగర్‌లో ఏర్పాటు అయింది. మలేషియా, ఇటలీ దేశాల్లో డాక్టర్‌గా ఫెలోషిప్ చేసి.. మొట్ట మొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్లీప్ థెరపీ, స్లీప్ మెడిసిన్ సెంటర్‌ను హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఏర్పాటు చేశారు డాక్టర్ బోయిన్‌పల్లి హర్షిణి. ఫిలింనగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన స్లీప్ థెరపిటిక్‌, స్లీప్ మెడిసిన్ హాస్పిటల్ ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావుతో కలిసి ప్రారంభించారు.

నిద్రలో వచ్చే గురకతో వచ్చే వ్యాధుల పట్ల చాలామందికి అవగాహనలేదన్నారు హర్షిణి. గత 13 ఏళ్లుగా తాను ఎంతో పరిశోధన చేసి ..అందరికీ ఉపయోగపడేలా ఈ హాస్పిటల్‌ని ప్రారంభించానన్నారు. నిద్రకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి టెస్ట్‌లు అందుబాటులో లేవని.. మొదటిసారిగా డయాగ్నస్టిక్స్, థెరపీ, మెడిసిన్‌ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. శ్వాస, నిద్ర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ సేవలను వినియోగించుకోవాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!