Dead Frog: ఓ ప్రముఖ చపాతీ పిండి ప్యాకెట్ నుంచి బయటపడిన చచ్చిపోయిన కప్ప.. కస్టమర్ షాక్..

Dead Frog: మనిషి ఆహారం అంటే ఏమిటో తెలియనప్పుడు ఆకులు, దుంపలు వంటివి తిన్నప్పుడే ఆరోగ్యంగా బతికాడుఏమో.. కాలక్రమంలో విభిన్న రుచుల పేరుతో కడుపునిండా..

Dead Frog: ఓ ప్రముఖ చపాతీ పిండి ప్యాకెట్ నుంచి బయటపడిన చచ్చిపోయిన కప్ప.. కస్టమర్ షాక్..
Chapati Flour
Follow us

|

Updated on: Dec 31, 2021 | 5:41 PM

Dead Frog: మనిషి ఆహారం అంటే ఏమిటో తెలియనప్పుడు ఆకులు, దుంపలు వంటివి తిన్నప్పుడే ఆరోగ్యంగా బతికాడుఏమో.. కాలక్రమంలో విభిన్న రుచుల పేరుతో కడుపునిండా తింటున్నాడు.. అయితే అంతా కల్తీ మయం. ఉదయం తినే ఆహారం నుంచి రాత్రి తినే డిన్నర్ వరకూ అన్నీ కల్తీనే.. అందుకనే త్వరగా రోగాల బారినపడుతున్నారు. ఇది సరిపోనట్లు ఇప్పుడు  కొని కంపెనీలు తమ వస్తువులను ఆహారపదార్ధాలు తయారు చేసే సమయంలో తీసుకునే నిర్లక్ష్యంతో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి వరకూ డ్రింక్స్ బాటిల్స్ లో బల్లి, పాములు, తినే ఆహారపదార్ధంలో బొద్దింకలు వంటి వార్తల గురించి విన్నాం.. చూశాం.. తాజాగా ఓ కంపీనీకి చెందిన చపాతీ పిండి పాకెట్ లో ఏకంగా చనిపోయిన కప్పు కనిపించింది. దీంతో ఆ చపాతీ పాకెట్ కొన్న కస్టమర్ షాక్ తిన్నాడు. వివరాల్లోకి వెళ్తే..

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం రుస్తుంపేట గ్రామానికి చెందిన శివకుమార్‌ .. ఓ ప్రముఖ ఆటా కంపెనీకి చెందిన 5 కిలోల చపాతి పిండి కొనుగోలు చేశాడు.  ఈ పాకెట్ ను 10 రోజుల క్రితం నర్సాపూర్‌లోని సంగారెడ్డి రోడ్డులో గల ఓ సూపర్‌ మార్కెట్‌ లో ఖరీదు చేశాడు.  గత కొన్ని రోజులుగా పాకెట్ నుంచి పిండి తీసుకుని చపాతీలు చేసుకుని కూడా తిన్నారు. అయితే గురువారం రాత్రి.. చపాతీ తయారు చేసుకోవడానికి పిండిని ఓ గిన్నెలో వేస్తుండగా.. పిండి నుంచి ఓ చనిపోయిన కప్ప బయపడింది. ఈ విషయంపై తాను వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని శివ కుమార్ చెప్పారు.

Also Read: కొత్త సంవత్సరానికి రంగవల్లులతో స్వాగతం చెప్పండి.. సింపుల్ ఐడియాలు మీ కోసం (web story)

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??