AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone: ఫోన్ మీ చేతిలో ఉంటే ఇక డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు..

రోజురోజుకు సాంకేతిక అభివృద్ధి చెందడంతో అనేక మార్పులు వస్తున్నాయి. ఇటీవల వచ్చిన స్మార్ట్ ఫోన్ అందరి జీవితాల్నే మార్చేసింది. ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం ఒకనొకరు మాట్లాడుకోవడానికే మాత్రమే సదుపాయం ఉండేది. ఆ తర్వాత రాను రాను ఇంటర్నెట్ యుగం వచ్చాక ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటోంది.

Smartphone: ఫోన్ మీ చేతిలో ఉంటే ఇక డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు..
Smart Phone
Aravind B
|

Updated on: Jun 25, 2023 | 4:41 AM

Share

రోజురోజుకు సాంకేతిక అభివృద్ధి చెందడంతో అనేక మార్పులు వస్తున్నాయి. ఇటీవల వచ్చిన స్మార్ట్ ఫోన్ అందరి జీవితాల్నే మార్చేసింది. ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం ఒకనొకరు మాట్లాడుకోవడానికే మాత్రమే సదుపాయం ఉండేది. ఆ తర్వాత రాను రాను ఇంటర్నెట్ యుగం వచ్చాక ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటోంది. అసలు స్మార్ట్‌ఫోన్ వాడందే ఒక్కరోజు కాదు కదా.. రెండు మూడు గంటలు కూడా ఉండలేకపోతున్నారు. ఫేస్‌బుక్, వాట్సాఫ్, యూట్యూబ్‌ లాంటి వాటిని చూసేందుకే ఎక్కవగా సమయాన్ని వెచ్చిస్తున్నారు. అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్ వల్ల ప్రయాణ టికెట్లు బుక్ చేసుకోవడం, గూగల్ మ్యాప్స్ ద్వారా మనకు కావాల్సిన చోటుకి వెళ్లడం, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ఇలా ఎన్నోరకాల సౌకర్యాలు కూడా స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో మరో కొత్త ఆవిష్కరణ రాబోతుంది.

ప్రస్తుతం జ్వరాన్ని కొలిచేందుకు థర్మామీటర్‌ను వినియోగిస్తున్నారు. కానీ ఇప్పుడు దాని స్థానంలో స్మార్ట్‌ఫోన్‌నే వాడుకోవచ్చు. ఇందుకు సంబంధించిన యాప్‌ను పరిశోధకులు తయారు చేస్తున్నారు. ఈ యాప్‌ను ఒపెన్ చేసి అందులో కనిపించే కెమెరా లెన్స్ ఆప్షన్‌తో రోగి నుదుటి దాదాపు 90 సెకండ్ల పాటు ఉంచితే చాలు. జ్వరం ఎంత ఉందో అనేది ఇట్టే తెలిపోతుంది. మొదటగా 37 మంది రోగులపై ఈ యాప్‌ను పరిశీలించగా.. ప్రాథమిక దశలో ఫలితాలు అనుకూలంగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. అలాగే ఈ యాప్ ఇంకా టెస్టింగ్ దశలో ఉందని.. కొన్ని వైద్య క్లియరెన్సులు పూర్తయ్యాక ఇది అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Follow Us
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..