భారత క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం

| Edited By: Srinu

Mar 06, 2019 | 8:12 PM

ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్లో తలపడేందుకు భారత క్రికెట్ జట్టు విశాఖ చేరుకుంది. కెప్టెన్ విరాట్ కొహ్లీతో పాటు రోహిత్ శార్మ, కృణాల్ పాండ్యతో పాటు ఆటగాళ్లు విశాఖ చేరుకున్నారు. క్రికెటర్లకు విశాఖ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. రేపు టీ20లో ఆస్ట్రేలియాతో తలపడనుంది భారత జట్టు. అటు ఆస్ట్రేలియా టీమ్ కూడా విశాఖ చేరుకుంది. రెండు టీమ్ ల రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మ్యాచ్ జరగనున్న ఏసీఏవీడీసీఏ స్టేడియం పరిసరాల్లో భద్రత […]

భారత క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం
Follow us on

ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్లో తలపడేందుకు భారత క్రికెట్ జట్టు విశాఖ చేరుకుంది. కెప్టెన్ విరాట్ కొహ్లీతో పాటు రోహిత్ శార్మ, కృణాల్ పాండ్యతో పాటు ఆటగాళ్లు విశాఖ చేరుకున్నారు. క్రికెటర్లకు విశాఖ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. రేపు టీ20లో ఆస్ట్రేలియాతో తలపడనుంది భారత జట్టు. అటు ఆస్ట్రేలియా టీమ్ కూడా విశాఖ చేరుకుంది. రెండు టీమ్ ల రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మ్యాచ్ జరగనున్న ఏసీఏవీడీసీఏ స్టేడియం పరిసరాల్లో భద్రత పెంచారు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారీ సంఖ్యలో టిక్కెట్లు అమ్ముడిపోయాయి.