లారా విందులో భారత ఆటగాళ్ల సందడి!
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు వీలు దొరికినప్పుడల్లా వివిధ ప్రదేశాలు సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా కరీబియన్ దిగ్గజ క్రికెటర్ లారా ఇంటికి వెళ్లిన ఈ ఆటగాళ్లు డిన్నర్లో పాల్గొని సరదాగా గడిపారు. ఈ చిత్రాలను బ్రావో ఇన్స్టాలో షేర్ చేశాడు. టీ20, వన్డే సిరీస్లను గెలుచుకున్న టీమిండియాకు కాస్త విరామం దొరికింది. విండీస్ క్రికెటర్లతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, చాహల్ పాల్గొని సందడి […]
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు వీలు దొరికినప్పుడల్లా వివిధ ప్రదేశాలు సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా కరీబియన్ దిగ్గజ క్రికెటర్ లారా ఇంటికి వెళ్లిన ఈ ఆటగాళ్లు డిన్నర్లో పాల్గొని సరదాగా గడిపారు. ఈ చిత్రాలను బ్రావో ఇన్స్టాలో షేర్ చేశాడు.
టీ20, వన్డే సిరీస్లను గెలుచుకున్న టీమిండియాకు కాస్త విరామం దొరికింది. విండీస్ క్రికెటర్లతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, చాహల్ పాల్గొని సందడి చేశారు. ఆగస్టు 22న భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.