ఇప్పటి వరకు పారిస్ పారాలింపిక్స్ లో భారత పారా అథ్లెట్లు అంచనాలకు మించి రాణించారు. దీంతో పారాలింపిక్స్ చరిత్రలో ఒక ఎడిషన్లో అత్యధిక పతకాలు సాధించిన రికార్డులో భారత అథ్లెట్లు నిలిచారు. ఇప్పటి వరకు భారత్ 6 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో సహా 26 పతకాలు సాధించింది.