Paralympics 2024: 56 ఏళ్ల తర్వాత తొలిసారి.. పారాలింపిక్స్లో చరిత్ర సృష్టించిన భారత్..
Paralympics 2024: ఒకే సీజన్లో భారత్కు అత్యధికంగా స్వర్ణాలు రావడం ఇదే తొలిసారి. గతంలో టోక్యో పారాలింపిక్స్లో భారత జట్టు ఐదు స్వర్ణ పతకాలు సాధించింది. ఇప్పటి వరకు భారత్ 6 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో సహా 26 పతకాలు సాధించింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
