టీమిండియా నాలుగవ స్థానంపై మరోసారి లొల్లి..!

ముంబై: ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ నుంచి నిష్క్రమించడంతో.. టీమ్‌లోని డొల్లతనం బయటపడింది. ఇప్పటికే బీసీసీఐ ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. అటు జట్టుకు నాలుగవ స్థానం ఎప్పటినుంచో ఇబ్బంది పెట్టే అంశం. యువరాజ్ సింగ్.. తర్వాత ఆ స్థాయి ఆటగాడు ఎవరూ కూడా టీమ్‌కు దొరకలేదు. వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ప్రయోగించినా.. అతడు కూడా విఫలమయ్యాడు. ఇక త్వరలో టీమిండియా విండీస్ పర్యటనకు సన్నద్ధమవుతుండగా.. పలు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి యువ క్రికెటర్లను టోర్నీకి […]

టీమిండియా నాలుగవ స్థానంపై మరోసారి లొల్లి..!
Follow us

|

Updated on: Jul 17, 2019 | 7:58 PM

ముంబై: ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ నుంచి నిష్క్రమించడంతో.. టీమ్‌లోని డొల్లతనం బయటపడింది. ఇప్పటికే బీసీసీఐ ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. అటు జట్టుకు నాలుగవ స్థానం ఎప్పటినుంచో ఇబ్బంది పెట్టే అంశం. యువరాజ్ సింగ్.. తర్వాత ఆ స్థాయి ఆటగాడు ఎవరూ కూడా టీమ్‌కు దొరకలేదు. వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ప్రయోగించినా.. అతడు కూడా విఫలమయ్యాడు. ఇక త్వరలో టీమిండియా విండీస్ పర్యటనకు సన్నద్ధమవుతుండగా.. పలు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి యువ క్రికెటర్లను టోర్నీకి పంపాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో స్థానం భర్తీ చేయడానికి యువ క్రికెటర్లు.. శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, మనీష్ పాండే పేర్లను సెలెక్టర్లు ప్రధానంగా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇక దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు