WTC Final: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్లో ఇంగ్లాండ్ వేదికగా జరగనుంది. ఈ ఫైనల్ లో న్యూజిలాండ్ తో టీమిండియా తలబడనుంది. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టు సిరీస్ జరగనుంది. ఈ రెండింటికి చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టీమిండియా జట్టును తాజాగా ఎంపిక చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 18 నుండి 23 వరకు సౌతాంప్టన్లో జరుగుతుంది.
టీమిండియా వెర్సస్ న్యూజిలాండ్(జూన్ 18 నుండి 23) – సౌతాంప్టన్
మొదటి టెస్ట్, ఆగష్టు 4 నుండి 8 వరకు
రెండవ టెస్ట్, ఆగష్టు 12 నుండి 16 వరకు
మూడవ టెస్ట్, ఆగష్టు 25 నుండి 29 వరకు
నాల్గవ టెస్ట్, సెప్టెంబర్ 2 నుండి 6 వరకు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పూజారా, హనుమా విహారీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సాహా, రాహుల్
అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ద్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, అర్జన్
ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..
Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!
ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?