AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WIPL 2023: చెన్నై నుంచి ముంబై వరకు.. మహిళల ఐపీఎల్ టీంలపై కన్నేసిన ఐదు ఫ్రాంచైజీలు.. వేలం ఎప్పుడంటే?

WIPL 2023: మహిళల ఐపీఎల్ 2023 కోసం త్వరలో జట్లను వేలం వేయనున్నారు. ఈ వేలంలో సీఎస్‌కే, ముంబై ఇండియన్స్, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పాల్గొనే అవకాశం ఉంది.

WIPL 2023: చెన్నై నుంచి ముంబై వరకు.. మహిళల ఐపీఎల్ టీంలపై కన్నేసిన ఐదు ఫ్రాంచైజీలు.. వేలం ఎప్పుడంటే?
Womens Ipl 2023
Venkata Chari
|

Updated on: Jan 06, 2023 | 8:51 PM

Share

Women’s IPL 2023: పురుషుల ఐపీఎల్ విజయం తర్వాత, ఈ సంవత్సరం నుంచి మహిళల ఐపీఎల్ కూడా నిర్వహించనున్నారు. ఇందుకోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అతి త్వరలో జట్లను వేలం వేయనుంది. ఇందుకోసం బీసీసీఐ ఇటీవల ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. దీనిలో జట్లను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలు జనవరి 21 లోపు టెండర్లను ఆహ్వానించారు. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి ఛాంపియన్ పురుషుల ఫ్రాంచైజీలు ఇప్పుడు మహిళల ఐపీఎల్ జట్లను కూడా కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సీఎస్‌కే నుంచి ముంబై వరకు..

Cricbuzz నివేదిక ప్రకారం, పురుషుల ఇండియన్ ప్రీమియర్ లీగ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఛాంపియన్ ఫ్రాంచైజీలు మహిళల ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయాలనుకుంటున్నాయి. ఈ నాలుగు ఫ్రాంచైజీలకు ముందు, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా మహిళల ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయాలనే కోరికను వ్యక్తం చేశాయి.

మహిళల ఐపీఎల్‌ను నిర్వహించడానికి దాదాపు విండో మొత్తం ఫిక్స్ చేశారు. అదే సమయంలో ఇందుకోసం పూర్తి రోడ్‌మ్యాప్ కూడా తయారు చేశారు. మహిళల ఐపీఎల్‌లో 5-6 జట్లను ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో త్వరలో ఈ జట్లకు వేలం కూడా నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మార్చిలో మహిళల ఐపీఎల్..

మహిళల ఐపీఎల్ ఈ సంవత్సరం మార్చి మొదటి వారం నుంచి ప్రారంభమవుతుంది. ఇది పురుషుల IPL ప్రారంభానికి కొన్ని రోజుల ముందు మార్చి 23న ముగుస్తుంది. ప్రస్తుతం ఈ సీజన్‌లో బీసీసీఐ మహిళలు ఒకటి లేదా రెండు నగరాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. అయితే మహిళల ఐపీఎల్ మ్యాచ్‌లు ఏయే నగరాల్లో జరుగుతాయో ఇంకా వెల్లడించలేదు. కానీ, టోర్నమెంట్ విస్తరిస్తున్న కొద్దీ, చాలా నగరాలు ఆతిథ్యం ఇస్తాయని భావిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుంటనక్క పాక్ గుటుక్కుమంది.. ఫిబ్రవరి 15 భారత్‌తో మ్యాచ్ ఆడుతోంది
గుంటనక్క పాక్ గుటుక్కుమంది.. ఫిబ్రవరి 15 భారత్‌తో మ్యాచ్ ఆడుతోంది
జాబ్‌ మానేసి.. బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకుంటున్నారా?
జాబ్‌ మానేసి.. బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకుంటున్నారా?
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు షాకింగ్‌ ఘటన..!
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు షాకింగ్‌ ఘటన..!
కేవలం రూ.2000 SIPతో లక్షల రాబడి పొందవచ్చా?
కేవలం రూ.2000 SIPతో లక్షల రాబడి పొందవచ్చా?
వాలంటైన్స్ వీక్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు
వాలంటైన్స్ వీక్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు
పుట్టగొడుగులు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలియకపోతే ప్రాణాలకే
పుట్టగొడుగులు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలియకపోతే ప్రాణాలకే
కార్‌ షో రూమ్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
కార్‌ షో రూమ్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
గ్రౌండ్‌జీరోకు పడిపోయిన గోల్డ్‌స్మిత్ బిజినెస్..
గ్రౌండ్‌జీరోకు పడిపోయిన గోల్డ్‌స్మిత్ బిజినెస్..
మళ్లీ జోరు మొదలైంది.. పెరుగుతున్న బంగారం, వెండి ధరలు..
మళ్లీ జోరు మొదలైంది.. పెరుగుతున్న బంగారం, వెండి ధరలు..
పదో తరగతి అర్హతతో ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
పదో తరగతి అర్హతతో ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే