Mumbai Indians: రెండు కొత్త జట్లను రంగంలోకి దింపిన ముంబై ఇండియన్స్.. ఎందుకో తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. ఈ టైటిళ్లన్నీ రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే గెలిచినవే కావడం గమనార్హం.

Mumbai Indians: రెండు కొత్త జట్లను రంగంలోకి దింపిన ముంబై ఇండియన్స్.. ఎందుకో తెలుసా?
Ipl Team Mi Franchise
Follow us

|

Updated on: Aug 11, 2022 | 7:15 AM

IPL Team MI Franchise: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్‌ను 5 సార్లు గెలుచుకున్న ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఫ్రాంచైజీ ఇప్పుడు విదేశీ లీగ్‌ల్లోనూ సందడి చేయబోతోంది. MI ఫ్రాంచైజీ యజమాని అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ UAE, దక్షిణాఫ్రికా T20 లీగ్‌లో కూడా రెండు జట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ టీమ్‌లను కొనుగోలు చేశార‌న్న వార్తలు పాతవే.. అయితే కొత్త విష‌యం ఏమిటంటే.. ఎంఐ ఫ్రాంచైజీ ఈ రెండు లీగ్‌లలో పాల్గొనే ఈ రెండు జ‌ట్ల పేర్లు, లోగోల‌ను ప్రకటించింది. దీనితో పాటు సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకోవడంతోపాటు పేరు, లోగోలను కూడా విడుదల చేసింది.

MI ఫ్రాంచైజీ UAE T20 లీగ్‌లో తమ జట్టుకు ‘MI ఎమిరేట్స్’ అని పేరు పెట్టింది. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో అతని జట్టు పేరు ‘MI కేప్ టౌన్’గా ప్రకటించింది. ఈ రెండు జట్లతోపాటు ముంబై ఇండియన్స్ టీంలు అన్నీ ఒకే MI కుటుంబానికి చెందినవి.

ఇవి కూడా చదవండి

UAE లీగ్, దక్షిణాఫ్రికా లీగ్‌లలో MI ఫ్రాంచైజీ ద్వారా జట్లను కొనుగోలు చేసిన రెండు నగరాలు. జట్టుకు వాటి పేరే పెట్టారు. అంటే యూఏఈలోని ఎమిరేట్స్‌, సౌతాఫ్రికా లీగ్‌లో కేప్‌టౌన్‌ సిటీ జట్టును కొనుగోలు చేశారు. దీంతో ‘మై ఎమిరేట్స్’, ‘మై కేప్ టౌన్’ అని పిలుస్తూ ఆ నగర అభిమానులకు అంకితం చేశారు.

రోహిత్ కెప్టెన్సీలో 5 టైటిల్స్ గెలిచిన ముంబై..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ 5 సార్లు టైటిల్ గెలిచింది. ఈ టైటిళ్లన్నీ రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే గెలిచినవే. ముంబై చివరి స్థానంలో ఉంది. గత అంటే 2022 సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. అయితే ఇప్పుడు వచ్చే అంటే 2023 సీజన్‌లో ముంబై కచ్చితంగా ఆరోసారి టైటిల్ గెలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు