IPL 2026: వేలానికి ముందే ఫ్రాంచైజీలకు గుండెలు బద్దలయ్యే న్యూస్.. టాటా, బైబై చెప్పనున్న ఐదుగురు దిగ్గజాలు..
IPL 2026: ఐపీఎల్ 2026 కోసం ఆటగాళ్ల వేలం ఈ సంవత్సరం డిసెంబర్లో నిర్వహించనున్నారు. దీనికి ముందే చాలా మంది ఆటగాళ్లు తమ జట్టును మార్చుకోవచ్చు అని తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్, చెన్నై సూపర్ కింగ్స్ అనుభవజ్ఞుడైన ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. వేలానికి ముందు, తరువాత జట్లు ప్లేయర్ ట్రేడింగ్ ద్వారా ఆటగాళ్లను మార్పిడి చేసుకుంటాయి. ట్రేడ్ ద్వారా జట్టును మార్చగల ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
