AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాంచెస్టర్‌పై నో ఫ్లై జోన్ ఆంక్షలు!

ప్రపంచకప్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇక ఈ వేదికపై నో ఫ్లై జోన్ ఆంక్షలు విధిస్తున్నామని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గతంలో లీగ్ స్టేజిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా కాశ్మీర్ విముక్తి పేరిట ఓ బ్యానర్‌ను వేలాడదీస్తూ విమానం చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు బీసీసీఐ కూడా ఐసీసీకి ఫిర్యాదు […]

మాంచెస్టర్‌పై నో ఫ్లై జోన్ ఆంక్షలు!
Ravi Kiran
|

Updated on: Jul 09, 2019 | 4:03 PM

Share

ప్రపంచకప్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇక ఈ వేదికపై నో ఫ్లై జోన్ ఆంక్షలు విధిస్తున్నామని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గతంలో లీగ్ స్టేజిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా కాశ్మీర్ విముక్తి పేరిట ఓ బ్యానర్‌ను వేలాడదీస్తూ విమానం చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు బీసీసీఐ కూడా ఐసీసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. కాగా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈసీబీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.