IPL 2025: ఆ ప్లేయర్ని తీసుకుంటే ఇక ఏ ఢోకా ఉండదు.. ఆర్సీబీకి ఏబీడీ సలహా..
IPL మెగా వేలానికి ముందు RCB ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, యశ్ దయాళ్ జట్టులో కొనసాగుతున్నారు. ఇప్పుడు RCB మెగా వేలం ద్వారా 22 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
