AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలో తెరచుకున్న ప్రార్థనామందిరాలు, షిర్డీ సాయిబాబా గుడిలో ఆరు వేల మంది భక్తులకే అనుమతి!

మహారాష్ట్రలో ప్రార్థనామందిరాలు తెరచుకున్నాయి.. నిజానికి జూన్‌లోనే ప్రార్థనా స్థలాలను తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం ఆ సాహసం చేయలేదు..

మహారాష్ట్రలో తెరచుకున్న ప్రార్థనామందిరాలు, షిర్డీ సాయిబాబా గుడిలో ఆరు వేల మంది భక్తులకే అనుమతి!
Balu
|

Updated on: Nov 16, 2020 | 12:19 PM

Share

మహారాష్ట్రలో ప్రార్థనామందిరాలు తెరచుకున్నాయి.. నిజానికి జూన్‌లోనే ప్రార్థనా స్థలాలను తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం ఆ సాహసం చేయలేదు.. ఇప్పుడు కరోనా తీవ్రత కాస్త తగ్గడంతో ప్రభుత్వం కొన్ని షరతులతో ప్రార్థనాస్థలాలను తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది.. సుప్రసిద్ధ షిర్డీ సాయిబాబా దేవస్థానం తెరచుకోవడంతో భక్తులు ఆ క్షేత్ర దర్శనం కోసం ఉత్సాహం చూపుతున్నారు.. ఆలయాలలో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, మాస్కులను కచ్చితంగా ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే షిర్డీ సాయిబాబా ఆలయంలో రోజూ ఆరు వేల మంది భక్తులకు మాత్రమే అనుమతినిస్తున్నారు. కౌంటర్లతో పాటు, ఆన్‌లైన్‌ టికెట్లు జారీ చేస్తున్నట్టు షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ తెలిపింది. అలాగే 65 ఏళ్లు దాటినవారికి, పదేళ్లలోపు చిన్నారులకు అనుమతి లేదని చెప్పింది. అలాగే ముంబాయిలోని సుప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయం, పూణేలోని దాద్‌గుషెత్‌ హల్వాయి గణపతి ఆలయం కూడా భక్తుల కోసం తెరచుకున్నాయి.. కరోనా కారణంగా మార్చి నుంచి ఆలయాలు మూతబడ్డాయి.. భక్తులకు అనుమతి ఇవ్వలేదు.. అయితే ఆలయాల్లో నిత్యపూజలు మాత్రం యథావిధిగా జరిగాయి..

Follow Us
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
కొత్త అద్దె నిబంధనలు నిజమేనా?
కొత్త అద్దె నిబంధనలు నిజమేనా?
ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్
ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్
పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. 8ఏళ్లుగా అక్కడే
పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. 8ఏళ్లుగా అక్కడే
ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?
ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?
త్రిష చుట్టూనే తమిళనాడు రాజకీయాలు.. విజయ్ అలా ప్లాన్ చేశారా?
త్రిష చుట్టూనే తమిళనాడు రాజకీయాలు.. విజయ్ అలా ప్లాన్ చేశారా?