ఏపీలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కెవరు?

రాష్ట్ర విభజన దెబ్బకు ఏపీలో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో కొత్త కష్టం వచ్చిపడింది. ఇప్పుడు ఆ పార్టీకి అక్కడ సారథి లేకుండా పోయారు. పీసీసీ అధ్యక్షపదవికి రఘువీరారెడ్డి ఇటీవల రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను ఆమోదించనప్పటికీ.. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్నది అధిష్టానానికి అంతుపట్టడం లేదు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. […]

ఏపీలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కెవరు?
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2019 | 12:54 PM

రాష్ట్ర విభజన దెబ్బకు ఏపీలో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో కొత్త కష్టం వచ్చిపడింది. ఇప్పుడు ఆ పార్టీకి అక్కడ సారథి లేకుండా పోయారు. పీసీసీ అధ్యక్షపదవికి రఘువీరారెడ్డి ఇటీవల రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను ఆమోదించనప్పటికీ.. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్నది అధిష్టానానికి అంతుపట్టడం లేదు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత పలు రాష్ట్రాల పీసీసీలు కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో కొత్తవారిని నియమించినా.. ఏపీ విషయంలో అలాంటి కసరత్తే జరుగుతున్నట్లు కనిపించడం లేదు. పార్టీలో సీనియర్ నేతలు ఇప్పటికే ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆ పార్టీలో సీనియర్ నేతలుగా తులసి రెడ్డి, కనుమూరి బాపిరాజు, చింతా మోహన్ వంటివారు మిగిలారు. రాష్ట్రంలో ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితుల్లో వారూ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవి కోసం అన్ని విధాల అర్హుడైన లీడర్‌ను అన్వేషిస్తున్నట్లు సమాచారం.

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు